Posted on 2025-10-19 13:18:17
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ తరఫున నగరంలోని పలు కూడళ్లలో కూడళ్ళలో ఫ్లెక్సీల ఏర్పాటు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:గత శుక్రవారం సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ను అత్యంత కిరాతకంగా హత్య చేసిన పాత నేరస్థుడు రియాజ్ ఆనవాళ్లు గానీ, ఆయన అడ్రస్ తెలిసినవారు పోలీస్ శాఖకు తెలపాలని ఆ ఫ్లెక్సీలో సిపి సాయి చైతన్య ప్రజలను కోరారు. అదేవిధంగా నిందితున్ని పట్టించిన వారికి 50 వేల రూపాయల రివార్డు అందజేయనున్నట్లు ఆ ఫ్లెక్సీలో తెలిపారు. నిందితుణ్ణి వివరాలు తెలిపిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని ఆయన అన్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా సంచలనం చుట్టించిన అయితే రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో డిజిపి, డిఐజి సైతం సీరియస్ గా ఉన్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తుంది. దీంతో జిల్లా పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని జిల్లా కేంద్రంలోని నలుమూలల లో ప్రధాన కూడలిలో పోలీస్ కమిషనరేట్ తరఫున ఆదివారం ఉదయం ఫ్లెక్సీలను పెట్టారు. దీన్ని చూస్తే పోలీస్ యంత్రాంగం ఈ కేజీ పట్ల ఎంత సీరియస్ గా వ్యవహరిస్తుందో ఇట్లేపోలీస్ యంత్రాంగం ఈ కేసు పట్ల ఎంత సీరియస్ గా వ్యవహరిస్తుందో ఇట్టే అర్థమవుతుంది. ఇదిలా ఉండగా మైనారిటీ ముస్లింలు ఎక్కువగా ఉండే నెహ్రూ పార్క్, ప్రాంతంలో పోలీసులు ఏర్పాటుచేసిన రియాజ్ కు సంబంధించిన ఫ్లెక్సీ పోలీస్ లు ఏర్పాటు చేస్తే కొందరు అక్కడి కి చెందినవారు. బోర్లా పడేశారు. అయితే అక్కడ ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు గమనిస్తే అసలు ఆ ఫ్లెక్సీని ఎవరు పడేశారో, నేరస్తున్ని ఫ్లెక్సీ పడేసిన వారికి సంబంధం ఏమిటో సిసి కెమెరా ఫుటేజ్ ద్వారా విచారణ చేపడితే కొంతైనా కేసులో పురోగతి లభించవచ్చు.
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-03-01 10:40:53
Readmore >
సైన్స్ ఎగ్జిబిషన్ లో పాల్గొన్న 29 వ వార్డు కౌన్సిలర్ గెంట్యాల శ్యామల శ్రీనివాస్
Posted On 2026-02-28 21:44:48
Readmore >