Posted on 2025-10-19 13:19:24
ఎమ్మెల్యేను పూర్ణకుంభంతో ఆహ్వానించిన వేద పండితులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: శ్రీ శృంగేరి శంకర మఠం నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రంలో ఆదివారం శ్రీశ్రీశ్రీ జగద్గురు విధుశేఖర భారతి శ్రీ సన్నిధానం అమృత హాస్టల్ లతో శ్రీ లలిత చంద్రమౌళిశ్వర ఆలయ ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమం కన్నుల పండువ గా కొనసాగింది. జగద్గురువుల అమృత హస్తాలచే శిఖర మహా కుంభాభిషేకం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హిందు ఆలయాలు హిందూ దేవతలను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందూవు పై ఉందని బాసర లాంటి పుణ్యక్షేత్రంలో ఇలాంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమం జరగడం అందులో తాను పాలుపంచుకోవడం తన పూర్వజన్మ సుకృతం అని ఆయన అన్నారు. హిందువులపై, హిందూ ఆలయాలపై దాడులు జరిగితే పేక్షించేది లేదని ఆయన పేర్కొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-03-01 10:40:53
Readmore >
సైన్స్ ఎగ్జిబిషన్ లో పాల్గొన్న 29 వ వార్డు కౌన్సిలర్ గెంట్యాల శ్యామల శ్రీనివాస్
Posted On 2026-02-28 21:44:48
Readmore >
యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసి హత్యాప్రయత్నం చేసిన వ్యక్తుల పై అట్టెంప్ట్ మర్డర్ & ఎస్సి / ఎస్టీ కేసు నమోదు
Posted On 2026-02-28 20:10:03
Readmore >
గంజాయి మత్తును నుండి యువతను కాపాడుకుందాం : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-02-28 19:39:47
Readmore >