| Daily భారత్
Logo




సాక్షి దినపత్రిక పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కక్ష్య సాధింపు చర్యలను వెంటనే మానుకోవాలి

News

Posted on 2025-10-17 13:10:09

Share: Share


సాక్షి దినపత్రిక పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కక్ష్య సాధింపు చర్యలను వెంటనే మానుకోవాలి

వామపక్ష సంఘాలతో పాటు, సాక్షి దినపత్రిక ఉద్యోగుల నిరసన

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: సాక్షి దినపత్రికపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్షి దినపత్రికపై చేపడుతున్న కక్ష సాధింపు చర్యలను వెంటనే మానుకోవాలని వామపక్ష సంఘాల నాయకులు నిజామాబాద్ జిల్లా సాక్షి దినపత్రిక విలేకరులు ఇతర సిబ్బంది నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఆ పత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి మీద అక్కడి ప్రభుత్వం వరుసగా కేసులు పెట్టడంతో పాటు విచారణ ల పేరిట వేధింపులకు గురి చేయడం సరైన కాదని ప్రశ్నించే గొంతు తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా సాక్షి దినపత్రిక  జిల్లా బ్యూరో భద్రారెడ్డి వారి సిబ్బంది విలేకరులు, ఫోటోగ్రాఫర్లు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, సామాజిక, ఐజేయు నాయకులు, ఫెడరేషన్ నాయకులు,విద్యార్థి యువజన సంఘాలు పాల్గొన్నారు.

Image 1

ఈవీఎం గోదాంను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-05-08 20:04:24

Readmore >
Image 1

మద్దతుపై మాట్లాడే హక్కు లేదు.. బీజేపీ కౌన్సిలర్లకు బీఆర్ఎస్ కౌంటర్..

Posted On 2026-05-08 20:03:36

Readmore >
Image 1

జర్నలిస్టుల ఐక్యతకు నూతన వేదిక..

Posted On 2026-05-08 20:00:11

Readmore >
Image 1

జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

Posted On 2026-05-08 19:58:59

Readmore >
Image 1

రోడ్డు ను ఆక్రమించి ఇంటి నిర్మాణం... పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు

Posted On 2026-05-08 19:20:14

Readmore >
Image 1

నకిలీ యజమానుల అవతారమెత్తి రూ. 16 లక్షల మోసం

Posted On 2026-05-08 19:16:53

Readmore >
Image 1

మీ పిల్లల భవిష్యత్తు భద్రమేనా.. ! (ఇది మీ కోసమే)

Posted On 2026-05-08 19:15:06

Readmore >
Image 1

ప్రపంచ వేదికపై భారతీయ కళ

Posted On 2026-05-08 17:38:38

Readmore >
Image 1

పిల్లల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత : ఆడెపు వేణు, లోక్ అదాలత్ సభ్యులు

Posted On 2026-05-08 17:04:59

Readmore >
Image 1

“ఆ రోజు బ్రోతల్ కీపర్‌లా వెళ్లాను.. రెండు గంటలు తీవ్ర టెన్షన్ పడ్డాను..” : మల్కాజిగిరి సీపీ సుమతి

Posted On 2026-05-08 16:57:17

Readmore >