| Daily భారత్
Logo




సాక్షి దినపత్రిక పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కక్ష్య సాధింపు చర్యలను వెంటనే మానుకోవాలి

News

Posted on 2025-10-17 13:10:09

Share: Share


సాక్షి దినపత్రిక పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కక్ష్య సాధింపు చర్యలను వెంటనే మానుకోవాలి

వామపక్ష సంఘాలతో పాటు, సాక్షి దినపత్రిక ఉద్యోగుల నిరసన

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: సాక్షి దినపత్రికపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్షి దినపత్రికపై చేపడుతున్న కక్ష సాధింపు చర్యలను వెంటనే మానుకోవాలని వామపక్ష సంఘాల నాయకులు నిజామాబాద్ జిల్లా సాక్షి దినపత్రిక విలేకరులు ఇతర సిబ్బంది నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఆ పత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి మీద అక్కడి ప్రభుత్వం వరుసగా కేసులు పెట్టడంతో పాటు విచారణ ల పేరిట వేధింపులకు గురి చేయడం సరైన కాదని ప్రశ్నించే గొంతు తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా సాక్షి దినపత్రిక  జిల్లా బ్యూరో భద్రారెడ్డి వారి సిబ్బంది విలేకరులు, ఫోటోగ్రాఫర్లు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, సామాజిక, ఐజేయు నాయకులు, ఫెడరేషన్ నాయకులు,విద్యార్థి యువజన సంఘాలు పాల్గొన్నారు.

Image 1

ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు

Posted On 2026-07-02 12:30:41

Readmore >
Image 1

ఎస్సైని లంచ్‌ టైం వరకు నిలబెట్టిన హైకోర్టు!

Posted On 2026-07-02 12:29:56

Readmore >
Image 1

జీవన రక్ష అవార్డు గ్రహీత డాక్టర్ పల్స హరీష్ గౌడ్

Posted On 2026-07-01 17:29:10

Readmore >
Image 1

దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం

Posted On 2026-07-01 17:28:05

Readmore >
Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >