Posted on 2025-10-17 15:18:26
బీర్కూర్ మండలంలో విషాదం.. పిల్లల ముందే గర్భిణీ ఆత్మహత్య
గ్రామంలో నెలకొన్న విషాదఛాయలు..
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:బీర్కూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. స్థానిక ఎస్సై మహేందర్ వివరాల ప్రకారం.. వర్ని మండలం సేవాలాల్ తండాకు చెందిన నాగరాణి(25)కి బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సంతోష్ తో ఐదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. ఆమెను రెండేళ్ల నుంచి అదనపు కట్నం కోసం భర్త సంతోష్ వేధిస్తున్నాడు. గురువారం ఇద్దరి మధ్య గొడవ జరిగింది దీనితో మనస్తాపానికి గురై నాలుగు నెలల గర్భిణీగా ఉన్న నాగరాణి పిల్లల ముందే ఉరేసుకుని మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు
Posted On 2026-07-02 12:30:41
Readmore >
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >