Posted on 2025-10-17 15:18:26
బీర్కూర్ మండలంలో విషాదం.. పిల్లల ముందే గర్భిణీ ఆత్మహత్య
గ్రామంలో నెలకొన్న విషాదఛాయలు..
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:బీర్కూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. స్థానిక ఎస్సై మహేందర్ వివరాల ప్రకారం.. వర్ని మండలం సేవాలాల్ తండాకు చెందిన నాగరాణి(25)కి బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సంతోష్ తో ఐదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. ఆమెను రెండేళ్ల నుంచి అదనపు కట్నం కోసం భర్త సంతోష్ వేధిస్తున్నాడు. గురువారం ఇద్దరి మధ్య గొడవ జరిగింది దీనితో మనస్తాపానికి గురై నాలుగు నెలల గర్భిణీగా ఉన్న నాగరాణి పిల్లల ముందే ఉరేసుకుని మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
మద్దతుపై మాట్లాడే హక్కు లేదు.. బీజేపీ కౌన్సిలర్లకు బీఆర్ఎస్ కౌంటర్..
Posted On 2026-05-08 20:03:36
Readmore >
జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
Posted On 2026-05-08 19:58:59
Readmore >
రోడ్డు ను ఆక్రమించి ఇంటి నిర్మాణం... పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు
Posted On 2026-05-08 19:20:14
Readmore >
పిల్లల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత : ఆడెపు వేణు, లోక్ అదాలత్ సభ్యులు
Posted On 2026-05-08 17:04:59
Readmore >
“ఆ రోజు బ్రోతల్ కీపర్లా వెళ్లాను.. రెండు గంటలు తీవ్ర టెన్షన్ పడ్డాను..” : మల్కాజిగిరి సీపీ సుమతి
Posted On 2026-05-08 16:57:17
Readmore >