Posted on 2023-09-10 21:02:32
డైలీ భారత్: రవీంద్ర భారతి హైదరాబాద్ వేదికగా కుసుమ ధర్మన్న కళా పీఠం తొలి యువసాహత్య పురస్కార సభ ఘనంగా జరిగింది.
సభ వేడుక లో పురస్కార కమిటీ జూరీ సభ్యుడు , ప్రముఖ సాహితీ వేత్త, ఐ.బి.ఆర్.ఎఫ్ సభ్యులు డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ అతిథిగా పాల్గొని పురస్కార గ్రహీత నారాయణపేట జిల్లా పి సుష్మ కు అభినందనలు తెలియజేశారు. సాహితీమూర్తులు, ప్రముఖులు చిటికెన ను శాలువాతో సన్మానించారు.
కార్యక్రమంలో సంస్థ అధ్యక్షురాలు, పురస్కార ప్రదాత డా. రాధా కుసుమ , సభాధ్యక్షులు సినీ గేయ రచయిత డా. వడ్డేపల్లి కృష్ణ, ముఖ్య అతిథి మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, గౌరవ అతిథి అష్టావధాని శంకర్ నారాయణ, ఎస్. రవికుమార్, గజల్ కవయిత్రి శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి, ప్రత్యేక అతిథి హైదరాబాద్ గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్, సాహితీవేత్తలు ర్యాలీ శ్రీనివాస్, స్వర్ణలత, కవులు, రచయితలు తదితరులు పాల్గొన్నారు.
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >