| Daily భారత్
Logo




అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం జాతీయ లీగల్ అడ్వైజర్ గా నాయనపల్లి అనుదీప్ జయసింహ

News

Posted on 2025-10-13 17:18:20

Share: Share


అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం జాతీయ లీగల్ అడ్వైజర్ గా నాయనపల్లి అనుదీప్ జయసింహ

డైలీ భారత్, కడప: అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం(ABABS) జాతీయ లీగల్ అడ్వైజర్ గా నాయనపల్లి అనుదీప్ జయసింహ ను నియమించినట్లు అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం జాతీయ కార్యవర్గ కమిటీ అధ్యక్షుడు అడ్వకేట్ వాండ్రాసి పెంచలయ్య మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ లీగల్ అడ్వైజర్ గా ఎన్నికైన అనుదీప్ జయ సింహ మాట్లాడుతూ ప్రతినిత్యం అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం అభివృద్ధికి కృషి చేస్తూ లీగల్ గా సేవలందిస్తూ అఖిల భారత భక్తుల సంఘం సభ్యుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈయన ఏపీ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు.. తనను జాతీయ కమిటీ లీగల్ అడ్వైజర్ గా నియమించినందుకు జాతీయ కమిటీ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Image 1

పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులు

Posted On 2026-05-05 21:49:08

Readmore >
Image 1

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్

Posted On 2026-05-05 21:44:30

Readmore >
Image 1

ఆత్మహత్యలను ఆపలేమా..?

Posted On 2026-05-05 19:19:08

Readmore >
Image 1

పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత... చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్

Posted On 2026-05-05 19:04:31

Readmore >
Image 1

మొక్కజొన్నలు పండించి... అమ్ముకునేందుకు అరిగోస పడుతున్నాం

Posted On 2026-05-05 18:58:50

Readmore >
Image 1

ముగ్గురు గంజాయి రవాణాదారుల అరెస్ట్... 2.310 కిలోల గంజాయి స్వాధీనం

Posted On 2026-05-05 18:40:21

Readmore >
Image 1

గోవులను రక్షించే క్రమంలో చట్టాలను అతిక్రమించ వద్దు

Posted On 2026-05-05 18:33:11

Readmore >
Image 1

బాధితులను పరామర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ

Posted On 2026-05-05 18:26:59

Readmore >
Image 1

పాలకోవాలో విషం కలిపి... భార్యను హతమార్చిన భర్త

Posted On 2026-05-05 16:56:42

Readmore >
Image 1

పోష్ ఆక్ట్ 2013 చట్టంపై మహిళా పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్

Posted On 2026-05-05 16:24:21

Readmore >