Posted on 2025-10-13 16:17:08
డి ఆర్ డి ఏ, మెప్మా అధికారుల లోపాయికారి ఒప్పందం వల్లే ముగ్గురికి మాత్రమే కుట్టడానికి అనుమతి ఇవ్వడం అన్యాయం..
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ప్రభుత్వ అనుమతుల ప్రకారం నిరుపేద మహిళలకు జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు సంబంధించిన స్కూల్ యూనిఫామ్ లను కుట్టి ఇవ్వడానికి ఆసక్తి గల మహిళల నుండి డిఆర్డిఏ శాఖ 80 వేల నుంచి లక్ష వరకు దుస్తులను కుట్టడానికి మహిళలకు జీవనోపాధి ఇచ్చేందుకు మహిళలకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం చెప్తున్నా నిజామాబాద్ లో మాత్రం డిఆర్డిఏ, మెప్మా అధికారుల నిర్లక్ష్యం వల్ల కేవలం ఇద్దరూ ముగ్గురికి అంగన్వాడీ విద్యార్థులకు దుస్తులను కుట్టడానికి లోపాయికర ఒప్పందం కుదుర్చుకున్నారని అనుమానం కలుగుతుందని వారు ఆరోపించారు. బాధిత మహిళలు కలెక్టరేట్ వద్ద సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజావాణిలో వారు ఫిర్యాదు చేశారు. అందరికీ అవకాశం కల్పించాలని, డి ఆర్ డి ఏ అధికారుల వద్దకు తాము యూనిఫామ్ దుస్తులు కుడుతామని అడగగా మెప్మా అధికారులకు అడగాలని అది వారికే వర్తిస్తుందని ఒకరిపై ఒకరు చెప్పుకుంటున్నారు తప్ప తమకు మాత్రం జీవనోపాధి కల్పించడం లేదని ఫిర్యాదు చేశారు. తమకు తక్షణమే అధికారులు చేపట్టాలని, అలాగే జీవనోపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.
పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులు
Posted On 2026-05-05 21:49:08
Readmore >
పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత... చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్
Posted On 2026-05-05 19:04:31
Readmore >
ముగ్గురు గంజాయి రవాణాదారుల అరెస్ట్... 2.310 కిలోల గంజాయి స్వాధీనం
Posted On 2026-05-05 18:40:21
Readmore >
బాధితులను పరామర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ
Posted On 2026-05-05 18:26:59
Readmore >
పోష్ ఆక్ట్ 2013 చట్టంపై మహిళా పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
Posted On 2026-05-05 16:24:21
Readmore >