Posted on 2024-01-03 15:45:26
డైలీ భారత్, విజయవాడ: విజయవాడలో మంత్రి బొత్స సత్యనారయణ క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ వందలాది నిరుద్యోగులు, డివైఎఫ్ఐ కార్యకర్తలు కార్యలయం ముట్టడికి యత్నించారు.
సమచారం అందుకున్న పోలీసులు కార్యలయం ముట్టడికి వస్తున్న ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో పోలీసులకు నిరుద్యోగులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అనంతరం పోలీసులు ఆందోళనకా రులను అరెస్ట్ చేసి పోలీస్ స్గేషన్ తరలించారు.
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-27 10:56:55
Readmore >
మధ్యప్రదేశ్లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >