Posted on 2025-10-10 14:07:28
సీఎంను కలవాలని కలెక్టరేట్లో బిజెపి ఎమ్మెల్యేల నిరసన
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ కలెక్టరేట్లో కలెక్టరేట్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులచారి దినేష్ నిరసన తెలిపారు. శుక్రవారం రూరల్ ఎమ్మెల్యే మాతృమూర్తి దశదినకర్మ కు రాష్ట్ర ముఖ్యమంత్రి హెలికాప్టర్ మార్గాన జిల్లా కలెక్టర్ నుండి ఎరాష్ట్ర ముఖ్యమంత్రి హెలికాప్టర్ మార్గాన జిల్లా కలెక్టర్ నుండి హెలిఫ్యాడ్ లో దిగిన అనంతరం కలెక్టరేట్ నుండి బయటకు వచ్చాక ఆయన్ను కలిసేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో అక్కడే రోడ్డుపై బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజా సమస్యలపై వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తామంటే పోలీసులు అడ్డుకోవడంపై మండిపడ్డారు.
2047 వరకు మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి
Posted On 2025-12-08 19:32:03
Readmore >
మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్టమైన బందోబస్తు చర్యలు
Posted On 2025-12-08 18:21:39
Readmore >
ఉర్దూ అకాడమీ చైర్మన్ కుమారుని రిసెప్షన్ వేడుకకు హాజరైన టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
Posted On 2025-12-08 13:06:39
Readmore >
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే నిర్వహించిన అయ్యప్ప పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
Posted On 2025-12-08 13:05:41
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు
Posted On 2025-12-07 19:45:50
Readmore >
చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి
Posted On 2025-12-07 18:39:01
Readmore >