Posted on 2025-10-10 14:04:21
డైలీ భారత్, ఖమ్మం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోడు ఎస్ఐ గా విధులు నిర్వహిస్తూ సుదీర్ఘకాలం బాధ్యతలు నిర్వహించి ప్రస్తుతం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం ఎస్సైగా బాధ్యతలు చేపట్టినపొడిశెట్టి శ్రీకాంత్ ఎస్ఐ గతంలో అనేక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తూ అనుభవం ఉందన్నారు ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కామేపల్లి మండలంలో గుట్కా మద్యం జూదం గంజాయి, పిడి రైస్ ఎటువంటి వాంఛనీయ సంఘటనలు కార్యకలాపాల పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేసిన కామేపల్లి పోలీస్ సిబ్బంది ఎటువంటి సమాచారమైన కామేపల్లి పోలీస్ స్టేషన్ నెంబర్ కి లేదా 100 కి డయల్ చేయండి అని అన్నారు ఈ కార్యక్రమం తదితరులు పాల్గొన్నాను
2047 వరకు మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి
Posted On 2025-12-08 19:32:03
Readmore >
మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్టమైన బందోబస్తు చర్యలు
Posted On 2025-12-08 18:21:39
Readmore >
ఉర్దూ అకాడమీ చైర్మన్ కుమారుని రిసెప్షన్ వేడుకకు హాజరైన టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
Posted On 2025-12-08 13:06:39
Readmore >
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే నిర్వహించిన అయ్యప్ప పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
Posted On 2025-12-08 13:05:41
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు
Posted On 2025-12-07 19:45:50
Readmore >
చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి
Posted On 2025-12-07 18:39:01
Readmore >