Posted on 2025-10-09 19:46:02
టెక్నికల్ డిఈఈ రమేష్
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు, ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని టెక్నికల్ డిఈఈ అల్జపూర్ రమేష్ సూచించారు. నగరంలోని మాణిక్ భవన్ పాఠశాలలో విద్యుత్ ప్రమాదాలు నివారణ కోసం అవగాహన సదస్సును ఏర్పాటు చేసారు. దీనికి ఆయన ముఖ్య అతిథి గా హాజరై మాట్లాడారు. వానలు కురుస్తున్నపుడు స్థంబాలను తాకరాదని, సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడకూడదని సూచించారు. విద్యుత్ ను అవసరం మేరకే ఉపయోగించుకోవాలని, దానితో చెలగాటం ఆడితే ప్రాణాలకే ప్రమాదం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏడిఈ చంద్రశేఖర్, డి 1 ఏఈ నగేష్, విద్యార్థులు పాల్గొన్నారు.
పదవ తరగతి ఫలితాలలో మండలంలో మొదటి స్థానంలో నిలిచిన మన్విత కి బిజెపి పార్టీ ఆధ్వర్యంలో సన్మానం
Posted On 2026-05-04 15:31:43
Readmore >
మహిళా కానిస్టేబుల్ను అవమానించిన నాగరాజుపై షాద్నగర్ పోలీసుల యాక్షన్
Posted On 2026-05-04 09:57:57
Readmore >