Posted on 2025-10-09 19:46:02
టెక్నికల్ డిఈఈ రమేష్
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు, ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని టెక్నికల్ డిఈఈ అల్జపూర్ రమేష్ సూచించారు. నగరంలోని మాణిక్ భవన్ పాఠశాలలో విద్యుత్ ప్రమాదాలు నివారణ కోసం అవగాహన సదస్సును ఏర్పాటు చేసారు. దీనికి ఆయన ముఖ్య అతిథి గా హాజరై మాట్లాడారు. వానలు కురుస్తున్నపుడు స్థంబాలను తాకరాదని, సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడకూడదని సూచించారు. విద్యుత్ ను అవసరం మేరకే ఉపయోగించుకోవాలని, దానితో చెలగాటం ఆడితే ప్రాణాలకే ప్రమాదం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏడిఈ చంద్రశేఖర్, డి 1 ఏఈ నగేష్, విద్యార్థులు పాల్గొన్నారు.
పిల్లల ఆన్లైన్ గేమింగ్.. తల్లిదండ్రుల అజాగ్రత్తతో ఆర్థిక నష్టం
Posted On 2026-06-25 12:51:14
Readmore >
మాసబ్ ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో "సే నో టు డ్రగ్స్" అవగాహన సదస్సు
Posted On 2026-06-25 12:21:26
Readmore >
ఐటీసీ కార్మికుల కు డ్రగ్స్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-24 21:31:42
Readmore >
నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్ఐ జీనత్ కుమార్
Posted On 2026-06-24 19:13:12
Readmore >