Posted on 2025-10-04 20:39:23
కార్యక్రమంలో పాపకొల్లు పరిసర ప్రాంత భక్తులు
డైలీ భారత్, జూలూరుపాడు:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో శ్రీశ్రీ శ్రీ కోట మైసమ్మ తల్లి దేవస్థానం కోట మైసమ్మ తల్లి భక్త బృందం ఆధ్వర్యంలో దేవీ నవరాత్రుల్లో భాగంగా మహా అన్నదాన కార్యక్రమం మరియు ఘనంగా ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు అమ్మవారిని కోలాట నృత్య కార్యక్రమాలతో ఊరేగింపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది పాపకొల్లు పరిసర ప్రాంత ప్రజలు అమ్మవారికి ప్రతి ఇంట మహిళలు పెద్దలు చిన్నలు పిల్లలు నిరు ధారపోసి పూజా సామాగ్రి అమ్మవారికి సమర్పించారు ఈ కార్యక్రమంలో పాపకొల్లు పరిసర ప్రాంత భక్తులు పాల్గొన్నారు
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త
Posted On 2026-05-07 12:09:14
Readmore >
కామారెడ్డి జిల్లాలో పేకాట, చిత్తు బొత్తులపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-05-06 21:41:28
Readmore >