Posted on 2025-10-04 20:37:04
డైలీ భారత్, జూలూరుపాడు:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం జూలూరుపాడు ఉన్నత పాఠశాల దసరా సెలవులు ఉండగా మధ్యాహ్నం భోజనం వంటగది తాళాలు పగలగొట్టికొట్టి వంట పాత్రలు ఎత్తకెళ్ళినట్లు మధ్యాహ్నం భోజనం కార్మికులు పాఠశాల పునః ప్రారంభం రోజుగమనించి ప్రధానోపాధ్యాయుల వారికి సమాచారం అందించారు వెంటనే పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు సహోపాధ్యాయులు వంటగదిని పరిశీలించి వంట పాత్రలు ఎత్తుకెళ్లినట్టుగా నిర్ధారించుకొని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం జరిగినది
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త
Posted On 2026-05-07 12:09:14
Readmore >