Posted on 2025-10-04 20:33:01
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించారు.
ఈ సందర్భంగా జిల్లా గ్రంధాల చైర్మన్ అంతిరెడ్డి రాజ రెడ్డి, మాజీ జడ్పిటిసీ పుప్పాల శోభా, బ్రమ్మ కుమారి సుజాత సిస్టర్, పలు పి.ఎ.సి.ఎస్ చైర్మన్లు, ఎ.ఎం.సి డైరెక్టర్లు, రూరల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు హాజరయ్యారు. అందరూ కలిసి ఎమ్మెల్యే మాతృమూర్తి రేకులపల్లి లక్ష్మీ నర్సమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త
Posted On 2026-05-07 12:09:14
Readmore >