Posted on 2025-10-04 20:29:23
ఇంట్లో ఉన్న బాత్రూంలో ప్రమాదవశాత్తు జారీ ఆర్టీసీ మహిళా ఉద్యోగి మృతి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:బాత్రూంలో జారీపడి ఆర్టీసీ మహిళా కండక్టర్ మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని చైతన్య కాలనీలో చోటుచేసుకుంది. సీఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి బేగరీ సాయవ్వ(49) అనే మహిళా కండక్టర్ పిట్లం గ్రామానికి చెందిన ఆమె ప్రస్తుతం ఆమె భర్త శంకర్ తో కలిసి బాన్సువాడ పట్టణంలోని చైతన్య కాలనీలోని తన అద్దె ఇంట్లో బాత్రూంకు వెళ్లి ప్రమాదవశాత్తు బాత్రూంలో పడిపోగా ఎడమ కంటికి, తల వెనుక భాగంలో దెబ్బలు తగలగా అది గమనించిన కుటుంబ సభ్యులు ప్రైవేట్ అంబులెన్స్ లో బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందిందని నిర్ధారించారు. కుమారుడు సాయి చరణ్ భర్త శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
మూగ జీవాల స్మగ్లర్ల అరెస్టులో ప్రతిభ కనబరిచిన ఖానాపూర్ ఎస్సైకి పురస్కారం
Posted On 2026-05-07 20:29:13
Readmore >
జిల్లా ప్లినరి కి ముఖ్య అతిథులుగా హాజరై న Mlc ప్రొఫెసర్ కోదండరాం
Posted On 2026-05-07 20:07:14
Readmore >
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త
Posted On 2026-05-07 12:09:14
Readmore >