Posted on 2025-10-04 19:31:26
డైలీ భారత్ న్యూస్, పటాన్ చేరు: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని జిన్నారం మున్సిపల్ పరిధిలోని రాళ్లకత్వ గ్రామంలో ట్యాంక్ వినాయక బృందం ఆధ్వర్యంలో దేవి నవరాత్రి ఉత్సవాలు భాగంగా అమ్మవారి పూజ అనంతరం దుర్గా దేవికి ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో ఊరేగింపుగా మహిళలు గ్రామ పెద్దలు చిన్నారులు నృత్త్యాలను ఏర్పాటు చేశారు దీంతో స్థానిక రాళ్లకత్వ చెరువులో దుర్గాదేవి నిమజ్జనం చేశారు నిమజ్జనం భాగంలో పోలీసుల బందోబస్తు ఏర్పాట్లను ఎస్ఐ హనుమంతు పరిశీలించారు , ఈ కార్యక్రమం లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ హనుమంతు ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు చేపట్టారు గ్రామంలోని ట్యాంక్ వినాయక బృందం ఆధ్వర్యంలో దుర్గామాత నవరాత్రి చీరలు వేలంపాట ద్వారా గ్రామస్తులు అందుకోవడం జరిగింది మహిళలు కోలాటంతో అంగరంగ వైభవంగా దుర్గామాత నిమజ్జనం ట్యాంక్ వినాయక బృందం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్యాంక్ వినాయక బృంద సభ్యులు జింక శివకుమార్ ముదిరాజ్ ఒగ్గు మహేష్ యాదవ్ గ్రామస్తులు బృందం సభ్యులు పాల్గొని శోభాయాత్ర ఊరేగింపు కొనసాగించడం జరిగింది
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >