Posted on 2025-10-04 19:31:26
డైలీ భారత్ న్యూస్, పటాన్ చేరు: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని జిన్నారం మున్సిపల్ పరిధిలోని రాళ్లకత్వ గ్రామంలో ట్యాంక్ వినాయక బృందం ఆధ్వర్యంలో దేవి నవరాత్రి ఉత్సవాలు భాగంగా అమ్మవారి పూజ అనంతరం దుర్గా దేవికి ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో ఊరేగింపుగా మహిళలు గ్రామ పెద్దలు చిన్నారులు నృత్త్యాలను ఏర్పాటు చేశారు దీంతో స్థానిక రాళ్లకత్వ చెరువులో దుర్గాదేవి నిమజ్జనం చేశారు నిమజ్జనం భాగంలో పోలీసుల బందోబస్తు ఏర్పాట్లను ఎస్ఐ హనుమంతు పరిశీలించారు , ఈ కార్యక్రమం లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ హనుమంతు ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు చేపట్టారు గ్రామంలోని ట్యాంక్ వినాయక బృందం ఆధ్వర్యంలో దుర్గామాత నవరాత్రి చీరలు వేలంపాట ద్వారా గ్రామస్తులు అందుకోవడం జరిగింది మహిళలు కోలాటంతో అంగరంగ వైభవంగా దుర్గామాత నిమజ్జనం ట్యాంక్ వినాయక బృందం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్యాంక్ వినాయక బృంద సభ్యులు జింక శివకుమార్ ముదిరాజ్ ఒగ్గు మహేష్ యాదవ్ గ్రామస్తులు బృందం సభ్యులు పాల్గొని శోభాయాత్ర ఊరేగింపు కొనసాగించడం జరిగింది
పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు
Posted On 2026-05-07 22:08:07
Readmore >
మూగ జీవాల స్మగ్లర్ల అరెస్టులో ప్రతిభ కనబరిచిన ఖానాపూర్ ఎస్సైకి పురస్కారం
Posted On 2026-05-07 20:29:13
Readmore >
జిల్లా ప్లినరి కి ముఖ్య అతిథులుగా హాజరై న Mlc ప్రొఫెసర్ కోదండరాం
Posted On 2026-05-07 20:07:14
Readmore >
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త
Posted On 2026-05-07 12:09:14
Readmore >