Posted on 2025-10-04 18:58:00
జాడా లేని విద్యుత్ సంబంధిత అధికారులు, లైన్ మెన్లు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నగరంలోని గంగస్థాన్-1 లోని ఓ విద్యుత్ పై నుండి విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా పూర్తిగా కిందికి వేలాడుతూ దర్శనమిస్తున్నాయి. అయితే శనివారం సాయంత్రం కురిసిన కొద్దిపాటి వర్షం గాలి దుమారానికి విద్యుత్ వైర్లు విద్యుత్ స్తంభం పై నుండి జారి త్రాడు మాదిరిగా కనిపించాయి. అటువైపు నుండి ఏవైనా పెద్ద వాహనాలు వెళ్తే విద్యుత్ షాక్కు గుడి అటువైపు నుండి ఏవైనా పెద్ద వాహనాలు వెళ్తే విద్యుత్ షాక్కు గురి కావాల్సిందే.. అయితే ఇటీవలే జిల్లా కలెక్టర్ సి పి విద్యుత్ శాఖ అధికారులకు గణేష్ దుర్గామాత నిమజ్జన సమయంలో విద్యుత్ అధికారులు జాగ్రత్తగా ఉండాలని విద్యుత్ వైర్లు కిందికి ఉండకుండా జాగ్రత్తగా వహించి వీలైనంత ఎత్తులో ఉంచాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ విద్యుత్ అధికారులు మాత్రం నిర్లక్ష్యం ఏ విధంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది. ఇటు సాయంత్రం వేళల విద్యుత్ స్తంభాలకు లైట్లు వేయాల్సిన లైన్మెన్లు సైతం ఈ విషయాన్ని గమనించకపోవడం కోసమెరుపు. ఇప్పటికైనా వీలైనంత త్వరగా విద్యుత్ అధికారులు స్పందించి వేలాడుతున్న ఆ విద్యుత్ వైర్ ను మరమ్మతులు చేయాలని విద్యుత్ తో తమ కాలనీవాసులు ఎవరు ప్రమాదానికి గురికాకుండా చూసే బాధ్యత విద్యుత్ అధికారులపైనే ఉందని ఆ కాలనీవాసులు పేర్కొన్నారు.
శాంతియుత వాతావరణంలో పండగలు జరుపుకోవాలి : డిఎస్పీ అరుణ్ కుమార్
Posted On 2026-05-07 22:23:39
Readmore >
పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు
Posted On 2026-05-07 22:08:07
Readmore >
మూగ జీవాల స్మగ్లర్ల అరెస్టులో ప్రతిభ కనబరిచిన ఖానాపూర్ ఎస్సైకి పురస్కారం
Posted On 2026-05-07 20:29:13
Readmore >
జిల్లా ప్లినరి కి ముఖ్య అతిథులుగా హాజరై న Mlc ప్రొఫెసర్ కోదండరాం
Posted On 2026-05-07 20:07:14
Readmore >