Posted on 2025-10-04 17:38:17
శ్రీ సీత రామాంజనేయ మఠం రాంశంకరచౌదరికుటీరం మధుర బస్తి లో మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన కొత్తగూడెం వన్ టౌన్ సిఐ కరుణాకర్, ట్రాఫిక్ ఎస్ఐ గడ్డం ప్రవీణ్
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం శ్రీ సీత రామాంజనేయ మఠం రాంశంకర చౌదరి కుటీరం మధుర బస్తీ మహాఅన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన కొత్తగూడెం వన్ టౌన్ సిఐ ఏం. కరుణాకర్, కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్ఐ గడ్డం ప్రవీణ్ పాల్గొని మహానదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రతి సంవత్సరం నిత్యం బలరాం చౌదరి స్వామి టెంపుల్ భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తుంటూఉంటారు అదేవిధంగా ఊరేగింపు కార్యక్రమంలో మహిళా భక్తులు చిన్న పెద్ద తేడా లేకుండా కోలాట కార్యక్రమాలు నృత్యాలతో కొత్తగూడెం ప్రతి ఏరియాలో ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు అదేవిధంగా4-10-2025 నారాయణ సేవ , అమ్మ వారి నగర సంకీర్తన . చేపడతారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు ఆర్.బలరాం చౌదరి (స్వామి) - శ్రీదేవి దంపతులకు భక్తులు ధన్యవాదాలు తెలియజేసుకుంటారు
ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-29 11:48:10
Readmore >
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >