Posted on 2025-09-26 13:21:20
నిరంతర విద్యుత్ అంతరాయంతో ఇబ్బంది పడుతున్న ప్రజలు,చిరు వ్యాపారస్తులు
డైలీ భారత్, దమ్మపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి విద్యుత్ శాఖ సబ్ స్టేషన్ దగ్గర దమ్మపేట బిజెపి పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగినది,వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజలు చీకట్లో బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడిందని,మండల వ్యాప్తంగా విద్యుత్ అంతరాయం తీవ్రంగా ఉన్నది,చిరు వ్యాపారస్తులకు, సామాన్యులకు, అందరికీ విద్యుత్ అంతరాయం వల్ల తీవ్ర ఇబ్బందికరంగా ఉన్నది పగలు-రాత్రి అని తేడా లేకుండా ఎప్పుడు కరెంటు పోతుందో-వస్తుందో అన్న సమాచారం కూడా ఇచ్చే పరిస్థితిలో దమ్మపేట మండల విద్యుత్ అధికారులు లేరు,విద్యుత్తు మరమ్మత్తుల పేరూతో నెలలు తరబడి కాలయాపన చేస్తున్నారు, ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు మేలుకొని కరెంటు అంతరాయం లేకుండా చూడాలని బిజెపి పార్టీ తరఫున డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పల్లపు వెంకటేశ్వరరావు,మండల కన్వీనర్ విశ్వేశ్వర రావు,నియోజవర్గ నాయకులు తంబల రవి,గుడ ముత్యాలరావు, నాగరాజు,చందు, నరేష్, రత్నకుమారి, సుజాత,కృష్ణవేణి,తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి సభ్యునిగా మహమ్మద్ ఘాజి నియామకం
Posted On 2026-04-17 10:15:59
Readmore >
జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-04-17 08:50:45
Readmore >
అటవీ, అసైన్డ్ భూముల సమస్యల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు: జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-17 08:40:22
Readmore >
ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-17 08:35:45
Readmore >
మహిళలందరూ అక్షరాస్యూలుగా అభివృద్ధి చెందాలి : గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి
Posted On 2026-04-17 08:16:17
Readmore >
ప్రియుడి పుట్టినరోజు కానుక కోసం ఖరీదైన వాచీలు దొంగిలించిన యువతి అరెస్ట్
Posted On 2026-04-17 08:15:29
Readmore >