Posted on 2025-09-26 13:21:20
నిరంతర విద్యుత్ అంతరాయంతో ఇబ్బంది పడుతున్న ప్రజలు,చిరు వ్యాపారస్తులు
డైలీ భారత్, దమ్మపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి విద్యుత్ శాఖ సబ్ స్టేషన్ దగ్గర దమ్మపేట బిజెపి పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగినది,వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజలు చీకట్లో బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడిందని,మండల వ్యాప్తంగా విద్యుత్ అంతరాయం తీవ్రంగా ఉన్నది,చిరు వ్యాపారస్తులకు, సామాన్యులకు, అందరికీ విద్యుత్ అంతరాయం వల్ల తీవ్ర ఇబ్బందికరంగా ఉన్నది పగలు-రాత్రి అని తేడా లేకుండా ఎప్పుడు కరెంటు పోతుందో-వస్తుందో అన్న సమాచారం కూడా ఇచ్చే పరిస్థితిలో దమ్మపేట మండల విద్యుత్ అధికారులు లేరు,విద్యుత్తు మరమ్మత్తుల పేరూతో నెలలు తరబడి కాలయాపన చేస్తున్నారు, ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు మేలుకొని కరెంటు అంతరాయం లేకుండా చూడాలని బిజెపి పార్టీ తరఫున డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పల్లపు వెంకటేశ్వరరావు,మండల కన్వీనర్ విశ్వేశ్వర రావు,నియోజవర్గ నాయకులు తంబల రవి,గుడ ముత్యాలరావు, నాగరాజు,చందు, నరేష్, రత్నకుమారి, సుజాత,కృష్ణవేణి,తదితరులు పాల్గొన్నారు.
హెల్త్ కార్డులపై అపోహలు వద్దు : పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి
Posted On 2026-06-02 20:47:41
Readmore >
రాజన్న సిరిసిల్లలో పదవ తరగతి టాపర్లకు కేటీఆర్ "గిఫ్ట్ ఏ స్మైల్" ఐపాడ్ ల పంపిణీ
Posted On 2026-06-02 20:33:53
Readmore >
అడ్వకేట్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
Posted On 2026-06-02 18:31:15
Readmore >
రాజన్న సిరిసిల్ల : వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు... కాపాడిన కానిస్టేబుల్
Posted On 2026-06-02 16:26:43
Readmore >
రాష్ట్ర సమాచార హక్కు చట్టం సాధన కమిటీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా కొడిప్యాక సాయిరాం పదోన్నతి
Posted On 2026-06-02 11:55:07
Readmore >
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన జిల్లా పోలీసు శాఖ
Posted On 2026-06-02 11:54:03
Readmore >