Posted on 2025-09-20 21:18:11
డైలీ భారత్, పెద్దపల్లి: సింగరేణి సంస్థ యాజమాన్యం ఉద్యోగులకు దసరా పండుగ సందర్భంగా పండుగ అడ్వాన్స్ చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు యాజమాన్యం ఉత్తర్వులను శనివారం జారీ చేసింది. అర్హులైన రెగ్యులర్ సిబ్బందికి రూ.25 వేలు, తాత్కాలిక కార్మికులకు రూ.12,500 ఖాతాలో జయ చేయనున్నారు. ఈనెల 23న బ్యాంకు జమ చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. కాగా అడ్వాన్స్ను పది వాయిదాలలో తిరిగి వసూలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
బీచ్ రోడ్ లో అగ్ని ప్రమాదం జరిగిన భవనాన్ని వద్ద రక్షణ చర్యలను పర్యవేక్షించిన విశాఖ నగర సిపి
Posted On 2025-12-10 20:33:49
Readmore >
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ గ్లోబల్ ఐకానిక్ అవార్డు అందుకున్న సైకాలజిస్ట్ పున్నంచందర్ కనుకుంట్ల
Posted On 2025-12-10 17:38:13
Readmore >
కొత్త డిసిసి అధ్యక్షుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గట్టేక్కిస్తాడా..!
Posted On 2025-12-10 17:25:12
Readmore >
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ గ్లోబల్ ఐకానిక్ అవార్డు అందుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మూవీ మేకప్ ఆర్టిస్ట్ సాయిబాను
Posted On 2025-12-10 17:24:14
Readmore >
గ్రామాన్ని దత్తత తీసుకున్న మెడికల్ కాలేజ్ వైద్య విద్యార్థులు
Posted On 2025-12-10 17:17:33
Readmore >
సమాజంలో ప్రతి పౌరుడికి మౌలిక హక్కులు కల్పించాలి : మానవ హక్కుల సంఘం చైర్మన్ గుజ్జె శివరామ్
Posted On 2025-12-10 17:15:11
Readmore >
ఇంటి పన్ను వసూలు ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలి : ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2025-12-10 08:52:42
Readmore >