Posted on 2025-09-19 22:03:50
పెండ్యాల భాగ్యమ్మ మెమోరియల్ ప్రాథమిక పాఠశాల జూలూరుపాడు వన ప్రేమికుడు కోంటు .సాంబయ్య
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పెండ్యాల భాగ్యమ్మ మెమోరియల్ ప్రాథమిక పాఠశాల మన ప్రేమికుడు ఏన్కూరు మండల వాసి వనజీవి రామయ్య తన గత 15 సంవత్సరాల నుండి గింజలను సేకరించిమొక్కలను పెంచుతూ వేల మొక్కలను నాటారు ఈరోజు పిఎస్ జూలూరుపాడు పాఠశాలను సందర్శించి చెట్ల యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం జరిగింది.చెట్లను పెంచకపోతే భవిష్యత్ తరాలు ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని తిరగవలసి వస్తుందని చెట్లను పెంచకపోతే అనేక రకాల రోగాలను కొని తెచ్చుకోవాల్సి వస్తుందని తెలియజేశారు. ఆయన యొక్క కృషిని అభినందిస్తూ పాఠశాలలో శాలువాతో చిరు సత్కారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హెచ్ఎం నేతాజీ , ఉపాధ్యాయులు గూగులోత్ సీతారాములు, మహేష్, నవనీత, పద్మ పాల్గొనడం జరిగింది
వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!
Posted On 2026-04-26 07:56:12
Readmore >
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >