| Daily భారత్
Logo




వృక్షో రక్షతి రక్షితః

News

Posted on 2025-09-19 18:33:50

Share: Share


వృక్షో రక్షతి రక్షితః

పెండ్యాల భాగ్యమ్మ మెమోరియల్ ప్రాథమిక పాఠశాల జూలూరుపాడు వన ప్రేమికుడు కోంటు .సాంబయ్య 

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పెండ్యాల భాగ్యమ్మ మెమోరియల్ ప్రాథమిక పాఠశాల మన ప్రేమికుడు ఏన్కూరు మండల వాసి  వనజీవి రామయ్య తన గత 15 సంవత్సరాల నుండి గింజలను సేకరించిమొక్కలను పెంచుతూ వేల మొక్కలను నాటారు ఈరోజు పిఎస్ జూలూరుపాడు పాఠశాలను సందర్శించి చెట్ల యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం జరిగింది.చెట్లను పెంచకపోతే భవిష్యత్ తరాలు ఆక్సిజన్  సిలిండర్ పెట్టుకుని తిరగవలసి వస్తుందని చెట్లను పెంచకపోతే అనేక రకాల రోగాలను కొని తెచ్చుకోవాల్సి వస్తుందని తెలియజేశారు. ఆయన  యొక్క కృషిని అభినందిస్తూ పాఠశాలలో శాలువాతో చిరు సత్కారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హెచ్ఎం నేతాజీ ,  ఉపాధ్యాయులు గూగులోత్ సీతారాములు, మహేష్, నవనీత, పద్మ పాల్గొనడం జరిగింది

Image 1

ఉద్యమకారుల హక్కుల సాధనే లక్ష్యం... నూతన JAC చైర్మన్ గజ్జెల దేవరాజ్

Posted On 2026-08-30 17:15:04

Readmore >
Image 1

రైతుల భూములను రైతులకే తిరిగి ఇవ్వాలి - స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించాలి : బీజేపీ డిమాండ్

Posted On 2026-08-30 15:06:17

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కాంగ్రెస్ నాయకుల భూమిపూజ

Posted On 2026-08-30 15:04:21

Readmore >
Image 1

బాహ్య మూల్యాంకన విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : TPTF జిల్లా అధ్యక్షులు చింతల లింగం

Posted On 2026-08-30 14:01:50

Readmore >
Image 1

వృద్ధులు, బీడీ కార్మికులకు అన్యాయం... కాంగ్రెస్ ప్రభుత్వంపై సిరిసిల్ల కౌన్సిలర్ ఫైర్

Posted On 2026-08-30 13:59:15

Readmore >
Image 1

ఆదివాసీ యువతి ఊకె శిరీష అనుమానాస్పద మృతి

Posted On 2026-08-30 12:11:35

Readmore >
Image 1

సిరిసిల్ల పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా సిద్ధి దేవరాజు

Posted On 2026-08-30 10:54:25

Readmore >
Image 1

ప్రాథమిక పాఠశాలలో వనమోత్స కార్యక్రమం

Posted On 2026-08-29 18:02:37

Readmore >
Image 1

కాంగ్రెస్ నేతలకు బీఆర్‌ఎస్ నాయకుల సవాల్

Posted On 2026-08-29 18:01:33

Readmore >
Image 1

ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి

Posted On 2026-08-29 15:12:04

Readmore >