Posted on 2025-09-19 22:38:06
భావితరాలకు కాలుష్యరైత వాతావరణాన్ని ఇవ్వాలి
మొక్కలే మానవాళికి జీవనాధారం
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటుతూ మరియు ఉచితంగా మొక్కలు పంపిణీ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలం మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని ఉపాధ్యాయుడు ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ పర్యావరణపరిరక్షించడం, కాలుష్యాన్ని తగ్గించడం, భావితరాలకు22 ఆరోగ్యకరమైన వాతావరణం అందించాలనే లక్ష్యంతో మొక్కలు నాటుతూ,వాటిని సంరక్షిస్తూ యువతలో పర్యావరణంపై చైతన్యం కలిగించేందుకు పుట్టినరోజు, పెళ్లిరోజు ఏదైనా శుభకార్యమైన పచ్చని మొక్కను బహుమతిగా ఇవ్వాలని, అదేవిధంగా నాటాలని అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.శుక్రవారం మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని నందు క్రీడాకారులకు ఉచితంగా మొక్కలు పంపిణీ చేశారు.ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఒక చెట్టు నాటితే అది మనకు పది తరాలకు జీవనాధారం అవుతుందని ఆయన పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు
Posted On 2026-07-02 12:30:41
Readmore >
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >