Posted on 2025-09-19 19:08:06
భావితరాలకు కాలుష్యరైత వాతావరణాన్ని ఇవ్వాలి
మొక్కలే మానవాళికి జీవనాధారం
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటుతూ మరియు ఉచితంగా మొక్కలు పంపిణీ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలం మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని ఉపాధ్యాయుడు ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ పర్యావరణపరిరక్షించడం, కాలుష్యాన్ని తగ్గించడం, భావితరాలకు22 ఆరోగ్యకరమైన వాతావరణం అందించాలనే లక్ష్యంతో మొక్కలు నాటుతూ,వాటిని సంరక్షిస్తూ యువతలో పర్యావరణంపై చైతన్యం కలిగించేందుకు పుట్టినరోజు, పెళ్లిరోజు ఏదైనా శుభకార్యమైన పచ్చని మొక్కను బహుమతిగా ఇవ్వాలని, అదేవిధంగా నాటాలని అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.శుక్రవారం మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని నందు క్రీడాకారులకు ఉచితంగా మొక్కలు పంపిణీ చేశారు.ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఒక చెట్టు నాటితే అది మనకు పది తరాలకు జీవనాధారం అవుతుందని ఆయన పేర్కొన్నారు.
ఉద్యమకారుల హక్కుల సాధనే లక్ష్యం... నూతన JAC చైర్మన్ గజ్జెల దేవరాజ్
Posted On 2026-08-30 17:15:04
Readmore >రైతుల భూములను రైతులకే తిరిగి ఇవ్వాలి - స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించాలి : బీజేపీ డిమాండ్
Posted On 2026-08-30 15:06:17
Readmore >బాహ్య మూల్యాంకన విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : TPTF జిల్లా అధ్యక్షులు చింతల లింగం
Posted On 2026-08-30 14:01:50
Readmore >వృద్ధులు, బీడీ కార్మికులకు అన్యాయం... కాంగ్రెస్ ప్రభుత్వంపై సిరిసిల్ల కౌన్సిలర్ ఫైర్
Posted On 2026-08-30 13:59:15
Readmore >
ఆగస్టు 31న నిజామాబాద్లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి
Posted On 2026-08-29 15:12:04
Readmore >