Posted on 2025-09-15 15:15:00
పితృపక్షాలు కీడు దినాలుగా భావిస్తూ మహిళలు గాజులు, చీరలు.. పురుషులు మందు బాటిళ్లు ఇచ్చిపుచ్చుకుంటూ పండగలు చేసుకుంటున్న వైనం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లాలో వింత ఆచారం కొనసాగుతోంది.
శ్రావణమాసం తర్వాత వచ్చిన పితృపక్షాలను కీడు దినాలుగా భావిస్తూ గ్రామా మహిళలందరూ గాజులు చీరలు మార్చుకునే సంప్రదాయం కొనసాగుతోంది. ఇక పురుషులు యువకులు వారు కూడా మందు బాటిళ్లు ఇచ్చిపుచ్చుకుంటూ పండగలు జరుపుకుంటున్నారు. ప్రధానంగా ఆర్మూర్ బాల్కొండ నియోజకవర్గంలో ఈ ఆచారం ఎక్కువగా కొనసాగుతోంది. కీడు పేరిట వచ్చిన ఈ పుకార్ల కారణంగా గ్రామాల్లో మాత్రం మేకలు కోసి మరి పండగ జరుపుకుంటున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయత లేదని పంతులు తెలియజేసినప్పటికీ గ్రామాల్లో మాత్రం భయాంతో ఈ పండగ ను జరుపుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి "పుట్టినరోజు", "వివాహ వార్షికోత్సవం రోజు" లలో సెలవులు : డిజిపి బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-27 22:00:34
Readmore >
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్
Posted On 2026-04-27 21:45:44
Readmore >