Posted on 2025-09-15 11:45:00
పితృపక్షాలు కీడు దినాలుగా భావిస్తూ మహిళలు గాజులు, చీరలు.. పురుషులు మందు బాటిళ్లు ఇచ్చిపుచ్చుకుంటూ పండగలు చేసుకుంటున్న వైనం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లాలో వింత ఆచారం కొనసాగుతోంది.
శ్రావణమాసం తర్వాత వచ్చిన పితృపక్షాలను కీడు దినాలుగా భావిస్తూ గ్రామా మహిళలందరూ గాజులు చీరలు మార్చుకునే సంప్రదాయం కొనసాగుతోంది. ఇక పురుషులు యువకులు వారు కూడా మందు బాటిళ్లు ఇచ్చిపుచ్చుకుంటూ పండగలు జరుపుకుంటున్నారు. ప్రధానంగా ఆర్మూర్ బాల్కొండ నియోజకవర్గంలో ఈ ఆచారం ఎక్కువగా కొనసాగుతోంది. కీడు పేరిట వచ్చిన ఈ పుకార్ల కారణంగా గ్రామాల్లో మాత్రం మేకలు కోసి మరి పండగ జరుపుకుంటున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయత లేదని పంతులు తెలియజేసినప్పటికీ గ్రామాల్లో మాత్రం భయాంతో ఈ పండగ ను జరుపుకుంటున్నారు.
సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు
Posted On 2026-08-29 10:54:50
Readmore >
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >
నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-08-28 17:25:46
Readmore >
నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-28 15:24:06
Readmore >
సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి
Posted On 2026-08-28 14:22:50
Readmore >