Posted on 2025-09-15 14:33:55
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా లో అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డెక్కారు. యాప్ ల పేరుతో ప్రభుత్వం తమపై శ్రమ దోపిడి కి పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. కొన్నిరోజులు గా నూతన విధానాలతో పని ఒత్తిడిని తట్టుకోలేక పోతున్నా మని ఆవేశం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ సమస్యలు పరిష్కరించకుండా తమ జీవితాలతో ఆడుకున్న రాని వాపోయారు.ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా తమ ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >
మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ
Posted On 2026-04-28 22:34:17
Readmore >