Posted on 2025-09-15 13:28:08
పదేళ్లుగా పింఛన్ కోసం తిరుగుతున్న ఓ వికలాంగుడు
డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: నవిపేట మండలం మద్దెపల్లి గ్రామానికి చెందిన కేతావత్ బాబు పింఛన్ కోసం తన భార్య సహాయంతో సోమవారం కలెక్టరేట్లోని ప్రజావాణికి వచ్చి జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి వినతి పత్రం అందించారు. తాను గత పదేళ్లుగా పక్షవాతం వ్యాధితో పింఛన్ కోసం తిరుగుతున్నానని కానీ పింఛన్ రాకపోవడంతో తమ జీవనం రోజురోజుకు దీనంగా మారుతుందని దీనంగా మారుతుందని తన భార్య కూలి పని చేస్తే తప్ప వేరే ఆధారం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో పదేళ్లు పింఛన్ కోసం తిరిగిన ఒక్క రూపాయి రాలేదని కనీసం స్లాట్ బుక్ కూడా చేసుకోలేరని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్లాట్ బుక్ అయినా గాని పింఛన్ ఇవ్వడంలో అధికారులు జాప్యం వ్యవహరిస్తున్నారని కనీసం మీరైనా పట్టించుకోని తనకు పింఛన్ వచ్చేలా చూడాలని జిల్లా కలెక్టర్ ను ఆయన ప్రాధేయపడ్డారు.
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >