Posted on 2023-12-24 19:57:40
డైలీ భారత్, హైదరాబాద్: ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చెందిన ఓ విద్యార్థిని చదువు కోసం భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ రూ. లక్ష ఆర్థిక సాయం అందించారు. ఇల్లెందు పట్టణం ఆజాద్నగర్కు చెందిన అన్నపూర్ణ ఆర్థిక స్థోమత లేక తన కుమార్తె చదువు కోసం ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్, కేటీఆర్ను కలిసేందుకు తెలంగాణ భవన్కు వెళ్లారు. అన్నపూర్ణ సమస్యలు తెలుసుకున్న కేటీఆర్.. ఆమె కుమార్తె చదువు కోసం వ్యక్తిగతంగా రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు. తన కూతురు విద్య కోసం ఆర్థిక సాయం అందించిన కేటీఆర్కు అన్నపూర్ణ ధన్యవాదాలు తెలిపారు.
బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-15 06:39:17
Readmore >
విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-14 22:44:54
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు
Posted On 2026-01-14 18:45:43
Readmore >