Posted on 2023-12-22 19:24:57
మూషం రమేష్ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల :ప్రతిపక్ష పార్టీల ఎంపీలను ఆప్రజాస్వామికంగా పార్లమెంటు నుండి సస్పెన్షన్ చేయడాన్ని నిరసిస్తూ సిపిఎం వామపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూషం రమేష్ గారు మాట్లాడుతూ ఇటీవల కాలంలో పార్లమెంటు సమావేశాల సందర్భంగా పార్లమెంటులో జరిగిన పొగ బాంబు ఘటనకు సంబంధించి సమగ్ర విచారణ చేపట్టి సంబంధిత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పార్లమెంటులో ఈ విషయంపై చర్చకు పట్టుబడిన 141 మంది ప్రతిపక్ష పార్టీల ఎంపీలను పార్లమెంట్ లో తన మంద బలం చూసుకొని నిరంకుశంగా , నియంతృత్వ ధోరణితో పార్లమెంటు నుండి సస్పెండ్ చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ ఎంపీలపై వేసిన సస్పెన్షన్ వేటును ఎత్తివేయాలని కేంద్ర బిజెపి ప్రభుత్వం ఇప్పటికైనా నిరంకుశ విధానాలను మానుకొని ప్రజాస్వామ్య బద్దంగా పాలన కొనసాగించాలని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఈ నిరంకుశ బీజేపీ ప్రభుత్వానికి ప్రజలందరూ బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి , కోడం రమణ , జవ్వాజి విమల , గురజాల శ్రీధర్ , రామంచ అశోక్ , ఎలిగేటి రాజశేఖర్ , మల్యాల నర్సయ్య , నక్క దేవదాస్ , దాసరి రూప , బెజుగం సురేష్ , మోర తిరుపతి , పోచమల్లు , సంపత్ , బాబు తదితరులు పాల్గొన్నారు
నూతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-04-25 08:24:31
Readmore >
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >