Posted on 2025-07-12 20:39:38
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలో రేపు ఆదివారం ఊర పండుగ జరుపుకుంటున్న సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆదివారం నిజామాబాద్ నగరంలో ఊర పండగ ఉన్నందున ఊర పండగ యొక్క ఊరేగింపు ముఖ్యముగా ఖిల్లా చౌరస్తా నుండి ఉదయం 6 గంటలకు బయలుదేరి వివేకానందు స్టాచ్యూ గాజులపేట, గురుద్వారా నుండి లక్ష్మీ మెడికల్, గోల్ హనుమాన్ నుండి వేరు వేరుగా వినాయక నగర్ మరియు దుబ్బా వైపులుగా వెళ్తున్నందున బోధన్ వైపు నుండి వచ్చే మరియు బోధన్ వైపు వెళ్లే వాహనాలు అనగా ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు బోధన్ బస్టాండు, నెహ్రూ పార్క్, గాంధీచౌక్ నుండి బస్టాండ్ వైపుగా మధ్యాహ్నం 3 గంటల వరకు నేరుగా వెళ్లాలని సూచించారు.
ఈ విషయాన్ని నిజామాబాద్ నగర ప్రజలు గమనిస్తూ ప్రయాణాలు జరుపుకోవాలని పోలీసులు వాహనదారులకు విజ్ఞప్తి చేశారు.
సిరిసిల్ల విద్యుత్ శాఖ ఎస్ఈగా టి. వేణుమాధవ్ బాధ్యతల స్వీకరణ
Posted On 2026-04-14 18:35:16
Readmore >
సత్తా చాటిన సెస్ బాలికల జూనియర్ కళాశాల ,సిరిసిల్ల : జిల్లాలోనే ప్రథమ స్థానం
Posted On 2026-04-14 18:02:15
Readmore >
జులూరుపాడు మండలం చండుగొండ క్రాస్ రోడ్ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో 135 వ జయంతి వేడుకలు
Posted On 2026-04-14 16:38:34
Readmore >
జూలూరుపాడు మండలం లో భారతరత్న బిఆర్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు
Posted On 2026-04-14 15:44:35
Readmore >
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మహిళా మావోయిస్టు రూపిరెడ్డి మృతి
Posted On 2026-04-14 14:51:33
Readmore >