Posted on 2025-07-12 20:39:38
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలో రేపు ఆదివారం ఊర పండుగ జరుపుకుంటున్న సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆదివారం నిజామాబాద్ నగరంలో ఊర పండగ ఉన్నందున ఊర పండగ యొక్క ఊరేగింపు ముఖ్యముగా ఖిల్లా చౌరస్తా నుండి ఉదయం 6 గంటలకు బయలుదేరి వివేకానందు స్టాచ్యూ గాజులపేట, గురుద్వారా నుండి లక్ష్మీ మెడికల్, గోల్ హనుమాన్ నుండి వేరు వేరుగా వినాయక నగర్ మరియు దుబ్బా వైపులుగా వెళ్తున్నందున బోధన్ వైపు నుండి వచ్చే మరియు బోధన్ వైపు వెళ్లే వాహనాలు అనగా ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు బోధన్ బస్టాండు, నెహ్రూ పార్క్, గాంధీచౌక్ నుండి బస్టాండ్ వైపుగా మధ్యాహ్నం 3 గంటల వరకు నేరుగా వెళ్లాలని సూచించారు.
ఈ విషయాన్ని నిజామాబాద్ నగర ప్రజలు గమనిస్తూ ప్రయాణాలు జరుపుకోవాలని పోలీసులు వాహనదారులకు విజ్ఞప్తి చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారిగా దేవునూరి శ్రీనివాస్
Posted On 2026-06-01 19:38:29
Readmore >
జిల్లా పోలీస్ శాఖలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి
Posted On 2026-06-01 19:24:23
Readmore >
ప్రజావాణి దరఖాస్తులను ఆయా డివిజన్ పరిధిలోనే సమర్పించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలి
Posted On 2026-06-01 19:22:34
Readmore >
ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్ లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-01 11:10:15
Readmore >
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >