Posted on 2025-07-12 20:47:09
డైలీ భారత్, పెద్దపల్లి: మండల కేంద్రంలో ప్రధాన రహదారి పై పంచాయతీ రాజ్ ఏఈ జగదీష్, ఓదెల మండలం బయమ్మపల్లికి చెందిన కాంట్రాక్టర్ కావేటి రాజు వద్ద రూపాయలు 90,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని వెన్నంపల్లి గ్రామంలోని 15 లక్షల సీసీ రోడ్డు అభివృద్ధి పనుల కొరకు, 90 వేల రూపాయలు లంచం డిమాండ్ చేయగా, అవినీతి శాఖ అధికారులను సంప్రదించినట్లు రాజు తెలిపాడు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ముందు ఉన్నటువంటి ప్రధాన రహదారి పై, కాంట్రాక్టర్ కావేటి రాజు నుంచి, ఏఈ జగదీష్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారిగా దేవునూరి శ్రీనివాస్
Posted On 2026-06-01 19:38:29
Readmore >
జిల్లా పోలీస్ శాఖలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి
Posted On 2026-06-01 19:24:23
Readmore >
ప్రజావాణి దరఖాస్తులను ఆయా డివిజన్ పరిధిలోనే సమర్పించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలి
Posted On 2026-06-01 19:22:34
Readmore >
ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్ లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-01 11:10:15
Readmore >
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >