| Daily భారత్
Logo




ఏసీబీకి చిక్కిన పంచాయతీ రాజ్ ఏఈ

News

Posted on 2025-07-12 20:47:09

Share: Share


ఏసీబీకి చిక్కిన పంచాయతీ రాజ్ ఏఈ

డైలీ భారత్, పెద్దపల్లి: మండల కేంద్రంలో ప్రధాన రహదారి పై పంచాయతీ రాజ్ ఏఈ జగదీష్, ఓదెల మండలం బయమ్మపల్లికి చెందిన కాంట్రాక్టర్ కావేటి రాజు వద్ద రూపాయలు 90,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని వెన్నంపల్లి గ్రామంలోని 15 లక్షల సీసీ రోడ్డు అభివృద్ధి పనుల కొరకు, 90 వేల రూపాయలు లంచం డిమాండ్ చేయగా, అవినీతి శాఖ అధికారులను సంప్రదించినట్లు రాజు తెలిపాడు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ముందు ఉన్నటువంటి ప్రధాన రహదారి పై, కాంట్రాక్టర్ కావేటి రాజు నుంచి, ఏఈ జగదీష్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

Image 1

మెడిసిటీ మెగా క్యాంప్, మాజీ పి ఎం పి మిద్దెల యాదమ్మ ఆధ్వర్యంలో ఉచిత క్యాంప్ ఏర్పాటు

Posted On 2026-01-16 20:39:04

Readmore >
Image 1

ఉమ్మడి జిల్లాలో విచ్చలవిడిగా వానర సైన్యం స్వైర విహారం

Posted On 2026-01-16 19:08:48

Readmore >
Image 1

ధరణి, భూభారతి రిజిస్ట్రేషన్లలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన 15 మంది నిందితుల అరెస్టు, మరో 9 మంది పరారీ

Posted On 2026-01-16 18:12:26

Readmore >
Image 1

ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలోనే జిల్లాకు మొదటి స్థానం

Posted On 2026-01-16 17:40:49

Readmore >
Image 1

ఐద్వా ముగ్గుతో జాతీయ మహాసభల ప్రచారం

Posted On 2026-01-16 16:40:56

Readmore >
Image 1

నిజామాబాద్ జిల్లాలో కొత్త అల్లుడికి 150 వంటకాలతో సంక్రాంతి కనుమ విందు

Posted On 2026-01-16 16:34:26

Readmore >
Image 1

కవితా శీర్షిక కనుమ

Posted On 2026-01-16 11:17:18

Readmore >
Image 1

సంక్రాంతి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే

Posted On 2026-01-15 20:16:20

Readmore >
Image 1

పోలీస్ కమీషనరేట్ పరిధిలో బోధన్ సబ్ డివిజన్ పరిధిలో కోడి పందాలు, జూదం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై డ్రోన్ కెమెరా ద్వారా పర్యవేక్షణ

Posted On 2026-01-15 20:15:22

Readmore >
Image 1

వలపు వల... దంపతుల ఎర

Posted On 2026-01-15 08:45:32

Readmore >