Posted on 2025-07-10 20:55:18
ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ట్రిపుల్ ఐటీ లో ఆర్మూర్ నియోజకవర్గం డొంకేశ్వర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల నుండి 27 మంది విద్యార్థులు ఎంపిక కావడం అభినందనీయమని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ నాయకుడు బైండ్ల ప్రశాంత్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు బైండ్ల ప్రశాంత్ ఆధ్వర్యంలో డొంకేశ్వర్ మండల కేంద్రం లో గల జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభ ను గుర్తిస్తూ పాఠశాల విద్యార్థలు 27 మంది ఐఐఐటి లో సీట్లు సంపాదించినా సందర్బంగా వారికి శాలువాల తో సన్మానించారు. అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ బడులలో చదివే పేద విద్యార్థుల కు అన్ని సౌకర్యాలు అందిస్తూ వారి ఎదుగుదల కు తొడ్పాటు అందిస్తున్నరు అని అన్నారు.
కార్యక్రమం లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమేష్ రెడ్డి, యువజన కాంగ్రెస్ ఉమ్మడి మండల అధ్యక్షులు గుండు హరీష్ జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ బానోత్ సుమన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హరిదాస్, వైఎస్ గంగాధర్, నాగరాజు, అశోక్ యూత్ కాంగ్రెస్ నాయకులు గోపి,శివ శంకర్, వంశీ, కిషోర్, శ్యామ్, వెంకటేష్, చింటూ, సుధాకర్, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
సిరిసిల్ల విద్యుత్ శాఖ ఎస్ఈగా టి. వేణుమాధవ్ బాధ్యతల స్వీకరణ
Posted On 2026-04-14 18:35:16
Readmore >
సత్తా చాటిన సెస్ బాలికల జూనియర్ కళాశాల ,సిరిసిల్ల : జిల్లాలోనే ప్రథమ స్థానం
Posted On 2026-04-14 18:02:15
Readmore >
జులూరుపాడు మండలం చండుగొండ క్రాస్ రోడ్ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో 135 వ జయంతి వేడుకలు
Posted On 2026-04-14 16:38:34
Readmore >
జూలూరుపాడు మండలం లో భారతరత్న బిఆర్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు
Posted On 2026-04-14 15:44:35
Readmore >
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మహిళా మావోయిస్టు రూపిరెడ్డి మృతి
Posted On 2026-04-14 14:51:33
Readmore >