Posted on 2025-07-08 16:48:43
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జడ్.పి.హెచ్.ఎస్ గీతానగర్ ఉన్నత పాఠశాల మద్రాస్ ఐఐటి నిర్వహిస్తున్న స్కూల్ కనెక్ట్ ప్రోగ్రాంకు ఎంపికైంది. ఈ భాగస్వామ్యం ద్వారా పదో తరగతి విద్యార్థులు రాబోయే రెండేళ్ల పాటు ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ల చే ఆన్లైన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ అండ్ ఫౌండేషన్ కోర్సుల ప్రాథమిక అంశాలు కోడింగు ను నేర్చుకోనున్నారు. ఇది విద్యార్థులకు ఐఐటీలో చేరడానికి అవసరమైన ప్రాథమిక జ్ఞానాన్ని అందిస్తుంది ఈ అవకాశంతో విద్యార్థులు మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటారని ప్రధానోపాధ్యాయులు శారద గారు తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-03-01 10:40:53
Readmore >
సైన్స్ ఎగ్జిబిషన్ లో పాల్గొన్న 29 వ వార్డు కౌన్సిలర్ గెంట్యాల శ్యామల శ్రీనివాస్
Posted On 2026-02-28 21:44:48
Readmore >
యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసి హత్యాప్రయత్నం చేసిన వ్యక్తుల పై అట్టెంప్ట్ మర్డర్ & ఎస్సి / ఎస్టీ కేసు నమోదు
Posted On 2026-02-28 20:10:03
Readmore >
గంజాయి మత్తును నుండి యువతను కాపాడుకుందాం : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-02-28 19:39:47
Readmore >