Posted on 2026-04-18 17:08:15
డైలీ భారత్, కామారెడ్డి: జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్ ని సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించినట్లు రాష్ట్ర సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు భూమన్న యాదవ్ రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షులు కాయితి ఆశాదీప్ రెడ్డి లు నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు
ఈ సందర్భంగా జంగంపల్లి సర్పంచ్ వాణి వాసు యాదవ్ మాట్లాడుతూ సర్పంచులకు అన్ని విధాల అభివృద్ధికి పాటుపడతానని ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు
బస్టాండ్ ఏర్పాటు చేయాలనీ మంత్రి పొన్నంను కలిసిన కాంగ్రెస్ నేతలు
Posted On 2026-05-12 16:37:06
Readmore >
బీటెక్ విద్యార్థి "యవన్" దారుణ హత్య కేసును ఛేదించిన చిలకలగూడ పోలీసులు : 10 మంది నిందితుల అరెస్ట్
Posted On 2026-05-12 06:24:26
Readmore >
నకిలీ నంబర్ ప్లేట్ వినియోగించిన వ్యక్తిపై క్రిమినల్ కేసు నమోదు
Posted On 2026-05-11 21:02:02
Readmore >
మతసామరస్యాన్ని కాపాడేలా పండుగల నిర్వహణ చేపట్టాలి : డిఎస్పీ నాగేంద్రచారి
Posted On 2026-05-11 20:42:59
Readmore >
రౌడీయిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపీఎస్
Posted On 2026-05-11 20:38:54
Readmore >