Posted on 2026-04-18 17:08:15
డైలీ భారత్, కామారెడ్డి: జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్ ని సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించినట్లు రాష్ట్ర సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు భూమన్న యాదవ్ రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షులు కాయితి ఆశాదీప్ రెడ్డి లు నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు
ఈ సందర్భంగా జంగంపల్లి సర్పంచ్ వాణి వాసు యాదవ్ మాట్లాడుతూ సర్పంచులకు అన్ని విధాల అభివృద్ధికి పాటుపడతానని ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-27 10:56:55
Readmore >
మధ్యప్రదేశ్లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >