Posted on 2026-04-18 17:08:15
డైలీ భారత్, కామారెడ్డి: జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్ ని సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించినట్లు రాష్ట్ర సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు భూమన్న యాదవ్ రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షులు కాయితి ఆశాదీప్ రెడ్డి లు నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు
ఈ సందర్భంగా జంగంపల్లి సర్పంచ్ వాణి వాసు యాదవ్ మాట్లాడుతూ సర్పంచులకు అన్ని విధాల అభివృద్ధికి పాటుపడతానని ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ
Posted On 2026-04-18 17:19:19
Readmore >
సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్
Posted On 2026-04-18 17:08:15
Readmore >
"అక్షయ తృతీయ" నాడు మాత్రమే నిజరూపంలో దర్శనమిచ్చే "సింహాచలం అప్పన్న" స్వామి
Posted On 2026-04-18 13:51:32
Readmore >