Posted on 2026-04-18 13:38:15
డైలీ భారత్, కామారెడ్డి: జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్ ని సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించినట్లు రాష్ట్ర సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు భూమన్న యాదవ్ రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షులు కాయితి ఆశాదీప్ రెడ్డి లు నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు
ఈ సందర్భంగా జంగంపల్లి సర్పంచ్ వాణి వాసు యాదవ్ మాట్లాడుతూ సర్పంచులకు అన్ని విధాల అభివృద్ధికి పాటుపడతానని ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >