Posted on 2025-07-02 13:34:42
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్లలోని గణేష్ నగర్ లో ఈరోజు మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ ప్రభుత్వ సాధారణ వైద్యశాల ఆధ్వర్యంలో ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నం చందర్ కార్మికులకు మనో వికాస సదస్సును నిర్వహించినారు.
ఈ సందర్భంగా పున్నంచందర్ మాటడుతూ కార్మికులు మద్యపాన వ్యసనం నుండి విముక్తి పొందాలని అన్నారు.
మద్యపాన వ్యసనం సైకో సోమాటిక్ డిసార్డర్ వ్యాధి అని తెలుపుతూ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని అన్నారు.
మద్యపాన వ్యసనం నుండి బయట పడేందుకు మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ లో సైకాలజిస్ట్ మరియు సైకియాట్రస్ట్ లను ఏర్పాటు చేసిందని తెలిపారు.
మద్యపాన వ్యసన పరులకు కౌన్సిలింగ్, చికిత్స అందిస్తున్నట్లు వివరించారు.
కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా మద్యపాన వ్యసనం నుండి బయట పడవచ్చని అన్నారు.
మైండ్ కేర్ సెంటర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మైండ్ కేర్ సెంటర్ సిబ్బంది రాపెల్లి లత, బూర శ్రీమతి, కొండ ఉమ మరియు కార్మికులు పాల్గొన్నారు.
సిరిసిల్ల విద్యుత్ శాఖ ఎస్ఈగా టి. వేణుమాధవ్ బాధ్యతల స్వీకరణ
Posted On 2026-04-14 18:35:16
Readmore >
సత్తా చాటిన సెస్ బాలికల జూనియర్ కళాశాల ,సిరిసిల్ల : జిల్లాలోనే ప్రథమ స్థానం
Posted On 2026-04-14 18:02:15
Readmore >
జులూరుపాడు మండలం చండుగొండ క్రాస్ రోడ్ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో 135 వ జయంతి వేడుకలు
Posted On 2026-04-14 16:38:34
Readmore >
జూలూరుపాడు మండలం లో భారతరత్న బిఆర్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు
Posted On 2026-04-14 15:44:35
Readmore >
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మహిళా మావోయిస్టు రూపిరెడ్డి మృతి
Posted On 2026-04-14 14:51:33
Readmore >