Posted on 2025-07-02 13:34:42
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్లలోని గణేష్ నగర్ లో ఈరోజు మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ ప్రభుత్వ సాధారణ వైద్యశాల ఆధ్వర్యంలో ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నం చందర్ కార్మికులకు మనో వికాస సదస్సును నిర్వహించినారు.
ఈ సందర్భంగా పున్నంచందర్ మాటడుతూ కార్మికులు మద్యపాన వ్యసనం నుండి విముక్తి పొందాలని అన్నారు.
మద్యపాన వ్యసనం సైకో సోమాటిక్ డిసార్డర్ వ్యాధి అని తెలుపుతూ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని అన్నారు.
మద్యపాన వ్యసనం నుండి బయట పడేందుకు మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ లో సైకాలజిస్ట్ మరియు సైకియాట్రస్ట్ లను ఏర్పాటు చేసిందని తెలిపారు.
మద్యపాన వ్యసన పరులకు కౌన్సిలింగ్, చికిత్స అందిస్తున్నట్లు వివరించారు.
కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా మద్యపాన వ్యసనం నుండి బయట పడవచ్చని అన్నారు.
మైండ్ కేర్ సెంటర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మైండ్ కేర్ సెంటర్ సిబ్బంది రాపెల్లి లత, బూర శ్రీమతి, కొండ ఉమ మరియు కార్మికులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారిగా దేవునూరి శ్రీనివాస్
Posted On 2026-06-01 19:38:29
Readmore >
జిల్లా పోలీస్ శాఖలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి
Posted On 2026-06-01 19:24:23
Readmore >
ప్రజావాణి దరఖాస్తులను ఆయా డివిజన్ పరిధిలోనే సమర్పించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలి
Posted On 2026-06-01 19:22:34
Readmore >
ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్ లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-01 11:10:15
Readmore >
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >