Posted on 2025-07-02 17:50:13
డైలీ భారత్, మహబూబాబాద్: బాల కార్మికుల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆపరేషన్ స్మైల్, ముస్కాన్లను పకడ్బందీగా క్షేత్రస్థాయిలో అమలు చేయాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వేత్ కుమార్ సింగ్ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు.మహబూబాబాద్ కలెక్టరేట్ ఎన్ఐసి హాలులో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా వెల్ఫేర్ అధికారిన శిరీష, మహబూబాబాద్ డిఎస్పి తిరుపతిరావు, జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఏ రవీందర్ రెడ్డి, జిల్లా వైద్యఆరోగ్యశాఖఅధికారి డాక్టర్ రవి రాథోడ్, సిడబ్ల్యుసి చైర్ పర్సన్ నాగవాణి సంబంధిత విభాగాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నాయకపోడు కులస్థులకు ప్రత్యేక సీరియల్ నెంబర్ కేటాయించాలనీ డిమాండ్
Posted On 2026-04-20 18:40:20
Readmore >
గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన ఆత్మకూరు పోలీసులు
Posted On 2026-04-20 18:18:28
Readmore >
ఏకలవ్య పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-20 15:16:27
Readmore >
విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు యాంటీ-ర్యాగింగ్ అవగాహన కార్యక్రమం : డీఎస్పీ వెంకటేశ్వర్లు
Posted On 2026-04-20 13:57:43
Readmore >
బిజెపి పార్టీలో చేరిన సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీ మరియు బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ప్రతినిధులు
Posted On 2026-04-20 13:41:10
Readmore >