Posted on 2026-07-17 13:48:52
డైలీ భారత్, కామారెడ్డి : గజ్యా నాయక్ తండా సర్పంచ్ రావుల వినోద ప్రభాకర్ ఆధ్వర్యంలో టీ పీసీసీ జనరల్ సెక్రటరీ గారిని మర్యాద పూర్వకంగా కలిసి మన గ్రామ పంచాయతీ పరిధిలో గల సమస్యలను ముక్యంగా two సైడ్ డ్రైనేజి గురుంచి మాట్లాడటం జరిగింది సానుకూలంగా స్పందించి తప్పని సరిగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి డ్రైనేజి ఇప్పిస్తా అని ఒప్పుకోవడం జరిగింది రెండు మూడు రోజులలో గజ్యా నాయక్ తండా గ్రామ పంచాయతీ ని సందర్శించి డ్రైనేజీ ని చూస్తానని మాట ఇచ్చిండు ఇట్టి కార్యక్రమం లో ఉప సర్పంచ్ బిక్షపతి వార్డ్ మెంబర్స్ ప్రకాష్ కార్య కర్తలు బుక్య శంకర్ నాయక్ ప్రకాష్ నాయక్ లవుడియా అనిల్ సురేష్ నందు గణేష్ బుక్య రాజు నాయక్ సంతోష్ సంజీవ్ కళ్యాణ్ ప్రకాష్ జి మహేశగౌడ్ రవి గౌడ్ బాలగౌడ్ ఆర్ విజయ్ చంద్రం పాముల దేవరాజుగౌడ్ రైడర్ రాజు శ్రీకాంత్ గంగుల సతీష్ నరేష్ కాకుల గుట్ట లడ్డు బాబు తదితరులు పాల్గొన్నారు
జైల్లో చిగురించిన ప్రేమ... జీవిత ఖైదీల పెళ్లికి రాజస్థాన్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్!
Posted On 2026-07-17 17:49:23
Readmore >
భారతదేశంలో సరికొత్త విప్లవం : దేశంలోనే మొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
Posted On 2026-07-17 17:07:37
Readmore >
ప్రియుడి మోజులో కన్నతల్లి ఘాతుకం... ఏడేళ్ల బాలుడిపై బ్లేడుతో దాడి!
Posted On 2026-07-17 15:20:28
Readmore >
సోషల్ మీడియాలో పరువు నష్టం : జిందం కళ చక్రపాణి, జిందం చక్రపాణి ఎస్పీకి ఫిర్యాదు
Posted On 2026-07-17 15:09:10
Readmore >
సిరిసిల్లలో ఫుడ్ పాయిజన్... బాధితులను పరామర్శించిన డీఎంహెచ్వో ఏంజెలా ఆల్ఫ్రెడ్
Posted On 2026-07-17 14:10:00
Readmore >
రాజన్న సిరిసిల్ల : అంగన్వాడీల ఆకస్మిక తనిఖీ... పోషకాహారంపై కలెక్టర్ కీలక ఆదేశాలు
Posted On 2026-07-17 14:04:31
Readmore >
ఆమిర్ ఖాన్ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన
Posted On 2026-07-15 19:21:13
Readmore >