Posted on 2025-06-24 17:31:10
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం చండ్రుగొండ రోడ్డు చర్చి కాంప్లెక్స్ సీసీ కెమెరాలు. సోలార్ ఫెన్సింగ్ వాటర్ ప్యూరిఫై లు ప్రజలకు అందుబాటులోకి తెచ్చినందుకుషేక్ కాసిం ను అభినందించిన ఎమ్మెల్యే
సందర్భంగా షాప్ యజమాని షేక్ ఖాసిం ఎమ్మెల్యే రాందాస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాలు . సోలార్ ఫెన్సింగ్ వాటర్ ప్యూరిఫై ర్ వస్తువులను ప్రజలకు అందుబాటులో తెచ్చినందుకు అభినందించారు ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్తులను కాపాడుకోవాలంటే సీసీ కెమెరా పాత్ర ఎంతగానో ఉందని అదేవిధంగా జంతువుల నుంచి కాపాడుకోవడానికి ప్రజలు సోలార్ ఫెన్సింగ్ పై ఆధార పడాల్సి వస్తుందని అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి నీరు యొక్క ప్రాముఖ్యత చాలా ఉందని అందుకోసం సురక్షితమైన వాటర్ కోసం ప్యూరిఫైయర్ ను వాడాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మంగీలాల్ నాయక్ లీల వెంకటరెడ్డి మాజీ ఎంపీటీసీ దుద్దుకూరు మధుసూదన్ రావు, రోకటిసురేష్, రామిశెట్టి రాంబాబు, తాళ్లూరి అచ్చయ్య, బేతాళపాడు మాజీ సర్పంచ్ రాందాస్ పొన్నెకంటి సతీష్ కంచర్ల హరీష్ దుద్దుకూరు సుమంత్ తదితరులు పాల్గొన్నారు
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >
కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్
Posted On 2026-07-13 18:16:26
Readmore >