Posted on 2025-06-24 17:31:10
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం చండ్రుగొండ రోడ్డు చర్చి కాంప్లెక్స్ సీసీ కెమెరాలు. సోలార్ ఫెన్సింగ్ వాటర్ ప్యూరిఫై లు ప్రజలకు అందుబాటులోకి తెచ్చినందుకుషేక్ కాసిం ను అభినందించిన ఎమ్మెల్యే
సందర్భంగా షాప్ యజమాని షేక్ ఖాసిం ఎమ్మెల్యే రాందాస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాలు . సోలార్ ఫెన్సింగ్ వాటర్ ప్యూరిఫై ర్ వస్తువులను ప్రజలకు అందుబాటులో తెచ్చినందుకు అభినందించారు ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్తులను కాపాడుకోవాలంటే సీసీ కెమెరా పాత్ర ఎంతగానో ఉందని అదేవిధంగా జంతువుల నుంచి కాపాడుకోవడానికి ప్రజలు సోలార్ ఫెన్సింగ్ పై ఆధార పడాల్సి వస్తుందని అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి నీరు యొక్క ప్రాముఖ్యత చాలా ఉందని అందుకోసం సురక్షితమైన వాటర్ కోసం ప్యూరిఫైయర్ ను వాడాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మంగీలాల్ నాయక్ లీల వెంకటరెడ్డి మాజీ ఎంపీటీసీ దుద్దుకూరు మధుసూదన్ రావు, రోకటిసురేష్, రామిశెట్టి రాంబాబు, తాళ్లూరి అచ్చయ్య, బేతాళపాడు మాజీ సర్పంచ్ రాందాస్ పొన్నెకంటి సతీష్ కంచర్ల హరీష్ దుద్దుకూరు సుమంత్ తదితరులు పాల్గొన్నారు
హైదరాబాద్ లో దారుణం... నర్సును గొంతు నులిమి హత్య, మృతదేహంపై అత్యాచారం అనుమానం
Posted On 2026-08-31 04:01:07
Readmore >
ఉద్యమకారుల హక్కుల సాధనే లక్ష్యం... నూతన JAC చైర్మన్ గజ్జెల దేవరాజ్
Posted On 2026-08-30 17:15:04
Readmore >రైతుల భూములను రైతులకే తిరిగి ఇవ్వాలి - స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించాలి : బీజేపీ డిమాండ్
Posted On 2026-08-30 15:06:17
Readmore >బాహ్య మూల్యాంకన విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : TPTF జిల్లా అధ్యక్షులు చింతల లింగం
Posted On 2026-08-30 14:01:50
Readmore >వృద్ధులు, బీడీ కార్మికులకు అన్యాయం... కాంగ్రెస్ ప్రభుత్వంపై సిరిసిల్ల కౌన్సిలర్ ఫైర్
Posted On 2026-08-30 13:59:15
Readmore >