Posted on 2025-06-21 20:49:52
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రికొత్తగూడెం జిల్లా టీజేఎంయు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కొప్పుల రమేష్ దంపతుల పెళ్లిరోజు సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శేషగిరి నగర్ లో వారి ఇంటి వద్ద టీజేఏఎంయు జిల్లా అధ్యక్షుడు కురుమేల్ల శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా సభ్యులు సన్మానించడం జరిగింది వారు భవిష్యత్తులో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు మరియు శాలువా కప్పి బోకేతో సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పాల్గొన, మీడియా అకాడమీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు దాసరి సాంబశివరావు ,జిల్లా అధ్యక్షుడు, ఎన్ హెచ్ ఆర్ స్టేట్ సెక్రటరీ విష్ణు వర్ధన్, ఉమ్మడి జిల్లాల స్టాప్ రిపోర్టర్ డైలీ భారత్ న్యూస్ గుమ్మడి మహేష్,ప్రభాకర్ ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-03-01 10:40:53
Readmore >
సైన్స్ ఎగ్జిబిషన్ లో పాల్గొన్న 29 వ వార్డు కౌన్సిలర్ గెంట్యాల శ్యామల శ్రీనివాస్
Posted On 2026-02-28 21:44:48
Readmore >
యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసి హత్యాప్రయత్నం చేసిన వ్యక్తుల పై అట్టెంప్ట్ మర్డర్ & ఎస్సి / ఎస్టీ కేసు నమోదు
Posted On 2026-02-28 20:10:03
Readmore >
గంజాయి మత్తును నుండి యువతను కాపాడుకుందాం : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-02-28 19:39:47
Readmore >
రానున్న తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు బిజెపి శాసనసభా పక్ష సమావేశం
Posted On 2026-02-28 18:35:18
Readmore >
ఆహార భద్రత చట్టం పకడ్బందీగా అమలు చేయాలి : రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి
Posted On 2026-02-28 17:50:47
Readmore >