Posted on 2025-06-21 20:49:52
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రికొత్తగూడెం జిల్లా టీజేఎంయు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కొప్పుల రమేష్ దంపతుల పెళ్లిరోజు సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శేషగిరి నగర్ లో వారి ఇంటి వద్ద టీజేఏఎంయు జిల్లా అధ్యక్షుడు కురుమేల్ల శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా సభ్యులు సన్మానించడం జరిగింది వారు భవిష్యత్తులో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు మరియు శాలువా కప్పి బోకేతో సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పాల్గొన, మీడియా అకాడమీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు దాసరి సాంబశివరావు ,జిల్లా అధ్యక్షుడు, ఎన్ హెచ్ ఆర్ స్టేట్ సెక్రటరీ విష్ణు వర్ధన్, ఉమ్మడి జిల్లాల స్టాప్ రిపోర్టర్ డైలీ భారత్ న్యూస్ గుమ్మడి మహేష్,ప్రభాకర్ ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు
మెడిసిటీ మెగా క్యాంప్, మాజీ పి ఎం పి మిద్దెల యాదమ్మ ఆధ్వర్యంలో ఉచిత క్యాంప్ ఏర్పాటు
Posted On 2026-01-16 20:39:04
Readmore >
ధరణి, భూభారతి రిజిస్ట్రేషన్లలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన 15 మంది నిందితుల అరెస్టు, మరో 9 మంది పరారీ
Posted On 2026-01-16 18:12:26
Readmore >
నిజామాబాద్ జిల్లాలో కొత్త అల్లుడికి 150 వంటకాలతో సంక్రాంతి కనుమ విందు
Posted On 2026-01-16 16:34:26
Readmore >
పోలీస్ కమీషనరేట్ పరిధిలో బోధన్ సబ్ డివిజన్ పరిధిలో కోడి పందాలు, జూదం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై డ్రోన్ కెమెరా ద్వారా పర్యవేక్షణ
Posted On 2026-01-15 20:15:22
Readmore >