Posted on 2025-06-21 20:49:52
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రికొత్తగూడెం జిల్లా టీజేఎంయు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కొప్పుల రమేష్ దంపతుల పెళ్లిరోజు సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శేషగిరి నగర్ లో వారి ఇంటి వద్ద టీజేఏఎంయు జిల్లా అధ్యక్షుడు కురుమేల్ల శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా సభ్యులు సన్మానించడం జరిగింది వారు భవిష్యత్తులో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు మరియు శాలువా కప్పి బోకేతో సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పాల్గొన, మీడియా అకాడమీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు దాసరి సాంబశివరావు ,జిల్లా అధ్యక్షుడు, ఎన్ హెచ్ ఆర్ స్టేట్ సెక్రటరీ విష్ణు వర్ధన్, ఉమ్మడి జిల్లాల స్టాప్ రిపోర్టర్ డైలీ భారత్ న్యూస్ గుమ్మడి మహేష్,ప్రభాకర్ ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు
బాడ్సి సబ్ స్టేషన్ లో విద్యుత్ లైన్ ను ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి
Posted On 2025-07-15 20:08:40
Readmore >మైనర్ బాలికకు గర్భస్రావం కావడానికి (అబార్షన్) మందులు విక్రయించిన మెడికల్ షాప్ యజమానిపై కేసు నమోదు, రిమాండ్ కు తరలింపు
Posted On 2025-07-15 18:32:29
Readmore >అసంబద్ధంగా జరిగిన ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను సవరించాలి : TPTF రాజన్న సిరిసిల్ల
Posted On 2025-07-15 18:26:31
Readmore >టీఎన్జీవో ఎస్ అధ్యక్షుడు సుమన్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా బోనాల ఉత్సవాలు
Posted On 2025-07-15 15:47:23
Readmore >