Posted on 2025-06-21 12:07:38
ప్రియుడితో హనీమూన్ కోసం ఇద్దరు పిల్లలను చంపిన కసాయి తల్లి
డైలీ భారత్, ఉత్తర ప్రదేశ్: ప్రియుడితో హానీమూన్కు వెళ్లేందుకు ఇద్దరు పసి పిల్లలను కసాయి తల్లి చంపింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్ నగర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్కాలి గ్రామంలో చెందిన వసీమ్(30), ముస్కాన్ (24) అనే దంపతులు నవిసిస్తున్నారు. వసీమ్ జీవనోపాధి నిమిత్తం ఛండీగఢ్ లో ఉంటున్నారు. ఈ దంపతులకు అర్హాన్ (5), ఇనాయ(1) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త ఇంట్లో లేకపోవడంతో జునైద్ అనే వ్యక్తితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుంది. జునైద్తో కలిసి జీవించాలని నిర్ణయం తీసుకుంది. పిల్లలు అడ్డుగా ఉండడంతో వారికి కసాయి తల్లి విషమిచ్చి చంపేసింది. పోలీసులు కేసు నమోదు చేసి తల్లిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అసలు నిజాలు బయటకు వచ్చాయి
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ
Posted On 2026-04-18 17:19:19
Readmore >
సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్
Posted On 2026-04-18 17:08:15
Readmore >