| Daily భారత్
Logo




మత్తు పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలి : సీ ఐ అశోక్ రెడ్డిఅశ్వాపురం

News

Posted on 2025-06-21 11:42:52

Share: Share


మత్తు పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలి : సీ ఐ అశోక్ రెడ్డిఅశ్వాపురం

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం  మండలంపోలీస్ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రం లో డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా  అశ్వాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ అశోక్ రెడ్డి మాట్లాడుతూ జూన్ 20 నుంచి 26 వరకు ఆంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్ ఉన్నదని ప్రజలందరూ మత్తు పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏదైనా ఉంటే సమాచారం అందించాలని అదేవిధంగా తమ కుటుంబంలోని వ్యక్తులు చుట్టుపక్కల వారు మత్తు పదార్థాల బారిన పడకుండా చూసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Image 1

మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తంబళ్ల రవి

Posted On 2026-04-19 14:12:55

Readmore >
Image 1

ఎంఎంటీఎస్‌లో అందరికీ ఉచిత ప్రయాణం?

Posted On 2026-04-19 10:18:18

Readmore >
Image 1

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శస్త్ర చికిత్సా

Posted On 2026-04-18 22:48:35

Readmore >
Image 1

లవ్ జీహాద్ ని భారత దేశం నుండి తరిమి కొట్టాలి

Posted On 2026-04-18 22:34:02

Readmore >
Image 1

2029పై బీజేపీ దృష్టి..?

Posted On 2026-04-18 17:30:19

Readmore >
Image 1

రోడ్ సేఫ్టీ పోటీల విజేతలకు జిల్లా కలెక్టర్ ప్రశంసలు

Posted On 2026-04-18 17:23:21

Readmore >
Image 1

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ

Posted On 2026-04-18 17:19:19

Readmore >
Image 1

సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్

Posted On 2026-04-18 17:08:15

Readmore >
Image 1

రాజకీయ వివాదాలను కుల సంఘాలకు ముడిపెట్టొద్దు

Posted On 2026-04-18 17:07:03

Readmore >
Image 1

మృత్యువు అంచున ఉన్నవారి ప్రాణాలను కాపాడిన "ఖాకీ హీరోలు"

Posted On 2026-04-18 17:04:25

Readmore >