Posted on 2025-06-21 11:42:52
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంపోలీస్ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రం లో డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అశ్వాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ అశోక్ రెడ్డి మాట్లాడుతూ జూన్ 20 నుంచి 26 వరకు ఆంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్ ఉన్నదని ప్రజలందరూ మత్తు పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏదైనా ఉంటే సమాచారం అందించాలని అదేవిధంగా తమ కుటుంబంలోని వ్యక్తులు చుట్టుపక్కల వారు మత్తు పదార్థాల బారిన పడకుండా చూసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-03-01 10:40:53
Readmore >
సైన్స్ ఎగ్జిబిషన్ లో పాల్గొన్న 29 వ వార్డు కౌన్సిలర్ గెంట్యాల శ్యామల శ్రీనివాస్
Posted On 2026-02-28 21:44:48
Readmore >
యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసి హత్యాప్రయత్నం చేసిన వ్యక్తుల పై అట్టెంప్ట్ మర్డర్ & ఎస్సి / ఎస్టీ కేసు నమోదు
Posted On 2026-02-28 20:10:03
Readmore >
గంజాయి మత్తును నుండి యువతను కాపాడుకుందాం : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-02-28 19:39:47
Readmore >