Posted on 2025-06-21 11:42:52
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంపోలీస్ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రం లో డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అశ్వాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ అశోక్ రెడ్డి మాట్లాడుతూ జూన్ 20 నుంచి 26 వరకు ఆంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్ ఉన్నదని ప్రజలందరూ మత్తు పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏదైనా ఉంటే సమాచారం అందించాలని అదేవిధంగా తమ కుటుంబంలోని వ్యక్తులు చుట్టుపక్కల వారు మత్తు పదార్థాల బారిన పడకుండా చూసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ
Posted On 2026-04-18 17:19:19
Readmore >
సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్
Posted On 2026-04-18 17:08:15
Readmore >