Posted on 2025-06-20 21:23:56
ముందుగానే ఫారెస్ట్ అధికారులు అనుకున్న ప్లాన్ ప్రకారం గిరిజనుల దగ్గర సెల్ ఫోన్లు లాక్కొని దాడి చేసినట్లు వాపోతున్న గిరిజన బిడ్డలు
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఇరవైండి గ్రామపంచాయతీ పరిధిలో నివాసం ఉంటున్న గిరిజనులు ప్రతి సంవత్సరం వర్షాకాలం సీజన్లో మొక్కలు వేసే వంకతోని గత 30 సంవత్సరాలుగా నివాసం ఉంటూ సేద్యం చేస్తున్న పోడు భూములు మాకు కొంత భూమి ఇవ్వాలని చెప్పి ఒత్తిడి చేసి భయభ్రాంతులకు గురి చేస్తూ దాడులు చేస్తూ మహిళలు ముసలివారు చిన్నపిల్లలు అని చూడకుండా ఇస్తాను సారంగా ఫారెస్ట్ అధికారులు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న గిరిజన బిడ్డలు.
హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య
Posted On 2025-12-06 16:17:59
Readmore >
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు
Posted On 2025-12-06 16:16:40
Readmore >
అవినీతి, నిర్లక్ష్యం, అమలు కానీ హామీలు... ఇదే కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలన
Posted On 2025-12-06 15:47:25
Readmore >
ఇద్దరు భార్యలతో నామినేషన్లుఏ భార్యను సర్పంచ్ చేయాలనే సందిగ్ధంలో భర్త
Posted On 2025-12-06 15:33:03
Readmore >
సూపర్ ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ కల్పించండి... రద్దయిన రైళ్లను పునరుద్ధరించండి
Posted On 2025-12-06 15:32:07
Readmore >
అన్నాపాడు గ్రామానికి చెందిన డాక్టర్ బానోతు రమేష్ స్వామి సాయిరాం తండాలో ఇరుముడి కార్యక్రమం
Posted On 2025-12-06 15:30:17
Readmore >