| Daily భారత్
Logo




అమాయకులైన గిరిజనులపై అక్రమంగా ఫారెస్ట్ అధికారులు దాడి

News

Posted on 2025-06-20 21:23:56

Share: Share


అమాయకులైన గిరిజనులపై అక్రమంగా ఫారెస్ట్ అధికారులు దాడి

ముందుగానే ఫారెస్ట్ అధికారులు అనుకున్న ప్లాన్ ప్రకారం గిరిజనుల దగ్గర సెల్ ఫోన్లు లాక్కొని దాడి చేసినట్లు వాపోతున్న గిరిజన బిడ్డలు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఇరవైండి గ్రామపంచాయతీ పరిధిలో నివాసం ఉంటున్న గిరిజనులు ప్రతి సంవత్సరం వర్షాకాలం సీజన్లో మొక్కలు వేసే వంకతోని గత 30 సంవత్సరాలుగా నివాసం ఉంటూ సేద్యం చేస్తున్న పోడు భూములు మాకు కొంత భూమి ఇవ్వాలని చెప్పి ఒత్తిడి చేసి భయభ్రాంతులకు గురి చేస్తూ దాడులు చేస్తూ మహిళలు ముసలివారు చిన్నపిల్లలు అని చూడకుండా ఇస్తాను సారంగా ఫారెస్ట్ అధికారులు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న గిరిజన బిడ్డలు.

Image 1

వివాహేతర సంబంధం కోసం భర్తను సజీవ దహనం చేసిన భార్య

Posted On 2026-04-16 11:11:21

Readmore >
Image 1

డబ్బు కోసం క్లాస్‌మేట్‌ కిడ్నాప్‌..

Posted On 2026-04-14 19:28:05

Readmore >
Image 1

అంబేద్కర్ జయంతి వేడుకలలో పాల్గొన్న డిజిపి

Posted On 2026-04-14 19:15:28

Readmore >
Image 1

సిరిసిల్ల విద్యుత్ శాఖ ఎస్‌ఈగా టి. వేణుమాధవ్ బాధ్యతల స్వీకరణ

Posted On 2026-04-14 18:35:16

Readmore >
Image 1

విదేశీ ఉద్యోగాల పేరుతో భారీ మోసం

Posted On 2026-04-14 18:28:08

Readmore >
Image 1

సత్తా చాటిన సెస్ బాలికల జూనియర్ కళాశాల ,సిరిసిల్ల : జిల్లాలోనే ప్రథమ స్థానం

Posted On 2026-04-14 18:02:15

Readmore >
Image 1

జులూరుపాడు మండలం చండుగొండ క్రాస్ రోడ్ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో 135 వ జయంతి వేడుకలు

Posted On 2026-04-14 16:38:34

Readmore >
Image 1

జూలూరుపాడు మండలం లో భారతరత్న బిఆర్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు

Posted On 2026-04-14 15:44:35

Readmore >
Image 1

కొల్లేరు పెద్దింట్లమ్మ...

Posted On 2026-04-14 15:03:37

Readmore >
Image 1

ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో మహిళా మావోయిస్టు రూపిరెడ్డి మృతి

Posted On 2026-04-14 14:51:33

Readmore >