Posted on 2025-06-19 20:09:50
డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కొణిజర్ల మండలంలోని తీగలబంజర గ్రామానికి చెందిన సయ్యద్ గోరి అనారోగ్యంతో పరమపదించారు. ఈ విషయం తెలుసుకున్న వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు, వారి నివాసానికి వెళ్లి సయ్యద్ గోరి భౌతిక కాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు పోట్ల శ్రీనివాసరావు, గ్రామ శాఖ అధ్యక్షుడు సయ్యద్ రహీం, మాజీ సర్పంచ్ నునావత్ లాల్ సింగ్, లునావత్ శీను పాల్గొన్నారు
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ
Posted On 2026-04-18 17:19:19
Readmore >
సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్
Posted On 2026-04-18 17:08:15
Readmore >