Posted on 2026-04-19 14:12:55
గణేష్ ఎంటర్ప్రైజెస్ మందలపల్లి వారి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం
డైలీ భారత్, దమ్మపేట:హనుమాన్ టెంపుల్ దగ్గర గణేష్ ఎంటర్ప్రైజెస్ మందలపల్లి వారీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు,ఈ కార్యక్రమంలో తంబళ్ల రవి ముఖ్య అతిథి గా హాజరైయారూ వాహనదారులకు,వాకర్స్ కి మజ్జిగ పంపిణీ చేసారు,ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది...అత్యవసరమైతేనే తప్ప మధ్యానం పూట బయటకు రావొద్దని, ముఖ్యంగా పిల్లలు,వృద్దులు వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు పాటించాలని తెలియజేశారు, ఇ కార్యక్రమం లో గుడిమెట్ల కిషోర్,గుడిమెట్ల నాగ మౌనిక, కన్నం పద్మావతి,సుమా, ఇందు తదితరులు పాల్గొన్నారు.
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ
Posted On 2026-04-18 17:19:19
Readmore >
సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్
Posted On 2026-04-18 17:08:15
Readmore >