Posted on 2026-04-19 18:51:17
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఆధార్ కార్డు కలిగిన వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. యుఐడిఏఐ ప్రకటన ప్రకారం, 5 నుంచి 17 ఏళ్ల లోపు పిల్లల బయోమెట్రిక్ అప్డేట్ సేవను 5 నెలలపాటు ఉచితంగా అందిస్తోంది. 2026 సెప్టెంబర్ 30లోపు ఈ అప్డేట్ పూర్తిచేస్తే ఎటువంటి ఛార్జీలు ఉండవని తెలిపింది. ఈ ప్రక్రియలో వేలిముద్రలు, కనుపాప స్కాన్, ఫోటో వంటి బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేయాలి. వయస్సు పెరుగుతున్న కొద్దీ వివరాల్లో మార్పులు రావడంతో ఇది తప్పనిసరి అవుతుందని అధికారులు చెబుతున్నారు. అప్డేట్ చేయకపోతే భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు, స్కాలర్షిప్లు, గుర్తింపు సేవల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >