Posted on 2025-06-19 18:05:08
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో మాయస్టులో 12 మంది దళ సభ్యులు ముగ్గురు మహిళలతో సహా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ బిరుదురోహితురాజు ఎదుట లొంగిపోయారు. ఆపరేషన్ చేయూత కార్యక్రమంలో భాగంగా జనజీవన స్రవంతిలో వీరు కలిశారు. లొంగిపోయిన వారికి తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖ తరపున తక్షణమే సహాయం ఒక్కొక్కరికి 25,000 రూపాయలు అందించారు. అలాగే వారి ర్యాంకుల ఆధారంగా రూ 26 లక్షల రూపాయలు బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.... హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య
Posted On 2026-04-19 22:22:58
Readmore >