Posted on 2025-06-19 14:33:47
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలో ఒక సమావేశంలో భారతీయ గోర్ బంజారా పోరాట సమితి ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు బానోత్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ జూలూరుపాడు మండలం పూర్తి ఏజెన్సీ మండలం 1/70 యాక్ట్ అమల్లో ఉండగా మండలంలో గంటకొకటి పుట్టగొడుగుల ఫెర్టిలైజర్స్ షాపులు పుట్టుకొస్తున్నాయి వాటిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడం వలన అమాయక గిరిజన రైతులు ఎంతో నష్టపోతు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అదే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ విత్తనాలను తీసుకొచ్చి జూలూరుపాడు మండలంలో ఉన్న దళిత గిరిజన పేద రైతులకు అత్యధిక పంట పండుతాయి అంటూ మాయ మాటలు చెప్పి నకిలీ విత్తనాలు అమాయక గిరిజన రైతులకు అంటగట్టి పంట పండకపోవటంతో రైతులు ఆందోళన చెంది దళారులను అడగగా రైతులపై దాడులకు దళారులు పాల్పడుతూ ఎన్నో ఇబ్బందులకు పేద రైతులను గురి చేస్తున్నారు కావున తక్షణమే జూలూరుపాడు మండలంలో గిరిజనేతర్ల పేర్లపై ఉన్నటువంటి ఫెర్టిలైజర్ షాపుల లైసెన్స్ లను తక్షణమే రద్దు చేసి 100కు 100% గిరిజనలే వ్యాపారం చేసే విధంగా ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీతారాం నాయక్, చరణ్ నాయక్, శివ నాయక్,వంశీ నాయక్ తదితరు పాల్గొన్నారు
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్బ్యాగ్లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >