Posted on 2025-06-17 22:07:36
డైలీ భారత్, గోపాల్పూర్: ఒడిశాలోని గోపాల్పూర్ బీచ్లో యువతిపై ప్రియుడి కళ్లముందే 10 మంది అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. మొదట ఏడుగురిని విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. తాజాగా మిగిలిన వారిని అరెస్టు చేశారు. వారు రాష్ట్రం విడిచి పారిపోవడానికి ప్రయత్నించగా… అప్రమత్తమైన పోలీసులు వారిని పట్టుకున్నారు. ఈ కేసును దర్యాప్తు చేయడానికి ఒక ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు. నిందితుల్లో నలుగురు మైనర్లు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు.
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ
Posted On 2026-04-18 17:19:19
Readmore >
సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్
Posted On 2026-04-18 17:08:15
Readmore >