Posted on 2025-06-15 15:22:41
మృతునికి ప్రగాఢ సానుభూతి తెలిపిన రేణుక & గోపి
రేణుక అక్షర మహిళా మండలి కమిటీది ప్రోత్సాహం
డైలీ భారత్, పినుపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కూనవరం పంచాయతీ రేగుల గండి గ్రామానికి చెందిన కుంజా జగన్ (40) మణుగూరు సింగరేణి కాంట్రాక్ట్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూ ఉండేవాడు,
విధులు సమయపాలన పూర్తి చేసుకున్న తరుణంలో కొంత వ్యవసాయ పనులలో కూడా నిమగ్నమయ్యేవాడు, అదే తరుణంలో శనివారం రోజున వ్యవసాయ పొలం పనుల్లో నిమగ్నమై ఉన్న తరుణంలో అకాలములో వచ్చిన గాలి దుమ్ములకు అకస్మాత్తుగా పిడుగు పడటంతో ఒక్కసారిగా మృత్యువాత పడ్డాడు, మృతునికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు, ఇంటికి పెద్దదిక్కుని కోల్పోయాము అని కుమిలిపోతున్న తరుణంలో మాజీ కేంద్రమంత్రి రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి రేణుకా చౌదరి స్పందించి స్థానిక మాజీ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గురజాల గోపిని పరిశీలించమని ఆదేశాలు జారీ చేసిన తరుణంలో, రేణుక అక్షర మహిళ మండలి అధ్యక్షురాలు కల్పితం చేసుకొని గురజాల గోపి ఆధ్వర్యంలో మానవతా దృక్పథంతో మహిళ అధ్యక్షురాలు తో కలిసి గురజాల గోపి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేసి ఔరా అనిపించారు,
పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబానికి రేణుక అక్షర మహిళా మండలి తో పాటు మాజీ మండల కాంగ్రెస్ నాయకులు గురజాల గోపి తోడుగా ఉండటం వారికి ఎంతో బలాన్ని చేకూర్చిందని స్థానికులు చెప్పుకొస్తున్నారు,
ఇలాంటి మరెన్నో సేవలు రేణుక చౌదరి ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న రేణుక అక్షర మహిళా మండలి మరియు స్థానిక మాజీ మండల కాంగ్రెస్ నాయకులు గోపి తో ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని పలువురు ప్రోత్సహించారు
ఈ కార్యక్రమంలో రేణుక అక్షర మహిళ మండలి అధ్యక్షురాలు పూణెం సరోజా సౌజన్య షబానా శ్యామల రేణుక రమణ మరియు మైనార్టీ అధ్యక్షులు నృద్దిన్ పార్టీ సీనియర్ నాయకులు ఎండి షరీఫ్ పార్టీ కార్యకర్తలు స్థానికులు సహాయ కార్యక్రమంలో పాల్గొన్నారు
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >
సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక
Posted On 2026-09-01 08:21:35
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపిఎస్
Posted On 2026-09-01 05:09:26
Readmore >
పసుపు, కుంకుమతో కోట్ల దోపిడీ... సిరిసిల్లలో దొంగ బాబాల అరెస్ట్
Posted On 2026-08-31 16:20:41
Readmore >
భక్తి మన బలం... భద్రత మన బాధ్యత...ఒక్క విషాదం కూడా జరగకుండా గణేష్ ఉత్సవాలు జరుపుకుందాం : ఎస్పీ రాజేష్ చంద్ర
Posted On 2026-08-31 16:13:50
Readmore >
బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విముక్త జాతుల దినోత్సవం ఘనంగా నిర్వహణ
Posted On 2026-08-31 16:06:18
Readmore >
కామారెడ్డి జిల్లా :ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి
Posted On 2026-08-31 14:42:24
Readmore >
పంచజన్య సంకల్ప సభకు కామారెడ్డి నుంచి భారీగా తరలిన కార్యకర్తలు
Posted On 2026-08-31 14:40:45
Readmore >