Posted on 2025-06-15 17:12:21
ఇటీవలగుండెపోటుతో మరణించిన వైరా మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జ్ బాణోత్ మదన్ లాల్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ తాత మధుసూదన్ బీఆర్ఎస్ నాయకులు లాకావత్ గిరిబాబు
డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వైరా నియోజకవర్గ ఇన్చార్జ్ బాణోత్ మదన్ లాల్ మరణం పార్టీ కి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగిన మదన్ లాల్ ఎంతో సౌమ్యుడుగా ప్రజానేత గా పేరు సంపాదించారని తెలిపారు. వైరా నియోజకవర్గ మాజీ శాసనసభ్యులుగా& నియోజకవర్గ ఇంచార్జ్ గా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, వైరా నియోజకవర్గ సీనియర్ రాజకీయ నేతగా మదన్ లాల్ తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారని మదన్ లాల్ జ్ఞాపకాలను స్మరించుకున్నారు.
బాణోత్ మదన్ లాల్ మరణంతో శోకతప్తులైన కుటుంబ సభ్యులకు ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ , వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు లకావత్ గిరిబాబు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారుఈ కార్యక్రమంలో వివిధ మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు
నూతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-04-25 08:24:31
Readmore >
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >