Posted on 2025-05-29 17:36:06
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: స్థానిక కుసుమ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాయ్స్) శివనగర్ , సిరిసిల్లలో ఈరోజు ఇంగ్లీష్ రెమెడియల్ క్లాసెస్ ను ప్రారంభించిన అమ్మ ఆదర్శ పాఠశాల చైర్ పర్సన్ మరిపెద్ది ఉమా, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు లకావత్ మోతిలాల్ .
ఇట్టి ఇంగ్లీష్ క్లాసులను విద్యార్థులు వినియోగించుకోవాల్సిందిగా, ఇంగ్లీష్ పై పట్టు సాధించాలంటే ఇలాంటి ప్రత్యేక తరగతులు అందరికీ అవసరమని ప్రతి ఒక్కరూ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు లకావత్ మోతిలాల్ విద్యార్థులను కోరారు
ఇట్టి రెమెడియల్ క్లాసులకు సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలల్లో చదువుతున్న ఆరవ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థులు అందరూ హాజరు కాగలరని కోరుచున్నాము. ఉదయం 8 గంటల నుంచి 10.30 గంటల వరకు ఇట్టి క్లాసులను నిర్వహించబడును. ఇవి మీ భవిష్యత్తులో జీవితానికి ఎంతగానో ఉపయోగపడవచ్చు.
ఇట్టి కార్యక్రమానికి పాఠశాల ఉపాధ్యాయులు గోవిందరావు, మల్లేశం, హాజు నాయక్, ప్రభాకర్ , లక్ష్మీనారాయణ, వెంకన్న వెంకటస్వామి విద్యార్థిని విద్యార్థులు హాజరయ్యారు.
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >