| Daily భారత్
Logo




ఈపీఎఫ్ వడ్డీ రేటును ఖరారు చేసిన కేంద్రం

News

Posted on 2025-05-25 07:03:29

Share: Share


ఈపీఎఫ్ వడ్డీ రేటును ఖరారు చేసిన కేంద్రం

డైలీ భారత్, హైదరాబాద్: ఈపీఎఫ్ నిలువలపై వడ్డీరేట్లు కేంద్రం ఖరారు చేసింది 254 25 ఆర్థిక సంవత్సరానికి 8.25% నోటిఫై చేసింది, ఉద్యోగుస్తుల భవిష్య నిధి సంస్థ EPFO, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కొన్ని రోజుల క్రితం ప్రతిపాదించిన వడ్డీ రేటును యధాతధంగా  కేంద్రం ఆమోదించింది.

2023 24 ఆర్థిక సంవత్సరానికి కూడా ఇదే వడ్డీని చెల్లించిన సంగతి పాఠకులకు తెలిసిందే, కేంద్రం వడ్డీని నోటిఫై చేసిన నేపథ్యంలో త్వరలో ఏడు కోట్ల మంది చందాదారుల ఖాతాల   2024-25 సంవత్సరానికి EPFపై 8.25% వడ్డీ రేటును ప్రభుత్వం ఆమోదించింది. ఈ రేటు 2023-24 నాటి రేటుకు సమానం. ఈ వడ్డీరేటు పెంపు వల్ల 7 కోట్ల మంది చందాదారుల ఖాతాలో వడ్డీ జమ కానుంది, 

2024-25 ఆర్థిక సంవత్స రానికి ఉద్యోగుల భవిష్య నిధి (EPF) వడ్డీ రేటును 8.25% వద్ద కొనసాగించా లని ప్రభుత్వం నిర్ణయించిం ది. వడ్డీ రేట్ల పెంపుదల ఆశించిన 7 కోట్లకు పైగా ఉద్యోగులకు ఈ నిర్ణయం పెద్ద దెబ్బ. కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకారం, ఆర్థిక మంత్రిత్వ శాఖ EPF పై 8.25% వడ్డీ రేటును ఆమోదించింది. 

దీనికి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ EPFOకి పంపింది. ఇప్పుడు ఈ వడ్డీ రేటు అధికారికంగా 2024-25కి వర్తిస్తుంది. తదనుగుణంగా ఉద్యోగుల ఖాతాలకు వడ్డీ జమ అవుతుంది. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన ఫిబ్రవరి 28, 2024న న్యూఢిల్లీలో జరిగిన 237వ EPFO ​​సమావేశంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

ఈ సమావేశంలో, 2024-25 సంవత్సరానికి వడ్డీ రేటును 8.25% వద్ద మార్చకుండా ఉంచాలనే ప్రతిపాదనను ఆమోదించా రు. గత కొన్ని ఏళ్లుగా EPF వడ్డీ రేట్లలో చాలా తక్కువ మార్పు కనిపించింది.

Image 1

టింబర్ మర్చంట్స్ సంఘ అధ్యక్షున్ని సన్మానించిన షబ్బీర్

Posted On 2026-07-14 13:24:05

Readmore >
Image 1

"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం

Posted On 2026-07-14 13:21:15

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్

Posted On 2026-07-14 12:02:32

Readmore >
Image 1

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

Posted On 2026-07-14 11:38:49

Readmore >
Image 1

సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-07-14 11:17:33

Readmore >
Image 1

రూ. 2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ AE

Posted On 2026-07-14 09:33:44

Readmore >
Image 1

పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!

Posted On 2026-07-14 03:38:14

Readmore >
Image 1

కాంగ్రెస్ గూటికి బ్రహ్మణపల్లి గ్రామ సర్పంచ్

Posted On 2026-07-13 18:21:10

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణిలో 114 దరఖాస్తులు స్వీకరణ

Posted On 2026-07-13 18:18:22

Readmore >
Image 1

కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్‌

Posted On 2026-07-13 18:16:26

Readmore >